RRB Job : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారతీయ రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన చేసింది. రైల్వే శాఖలో ఏకంగా 7,951 ఉద్యోగ ఖాళీలు ఉండగా రైల్వే శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రైల్వే శాఖ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. జులై 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సివిల్ డిప్లొమా చదువుతున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.ఆగష్టు 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా 18 నుంచి 36 ఏళ్లుగా ఉందని సమాచారం అందుతోంది. ఆగస్టు 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి టైమ్ ఉంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి. ఆగష్టు 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా 18 నుంచి 36 ఏళ్లుగా ఉందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 35000 రూపాయల నుంచి 44900 రూపాయల వరకు వేతనం లభించనుందని భోగట్టా. (https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2024/07/cen-03-2024_je_english.pdf) వెబ్ సైట్ లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సరైన వివరాలను నమోదుచేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు కాగా జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే 250 రూపాయల ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా లభించే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500, SC, ST, ఆర్థికంగా వెనకబడిన వర్గాలవారు, మహిళా అభ్యర్థులకు రూ.250. అలాగే అప్లికేషన్లో ఏవైనా పొరపాట్లను సరిదిద్దాలంటే అదనంగా రూ.250 ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల ఎంపికలో 3 దశలున్నాయి. 1. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుపుతారు. ఎంపికైన వారికి శాలరీతోపాటూ.. రకరకాల అలవెన్సులు, ఇతర వెసులుబాట్లు కూడా ఉంటాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.