
Telangana Govt announced holidays for educational institutions from January 8th to 16th
రాష్ట్రంలో ఓ వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16వ తదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతూ వచ్చారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఆ మేరకు ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 4 వేలకు పైగా ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు 90 కి చేరువయ్యాయి.
Telangana Govt announced holidays for educational institutions from January 8th to 16th
విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే మళ్లీ కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇదిలా ఉండగా… రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే ఈ నెలాఖరులో లాక్ పెట్టక తప్పదని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు.
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
This website uses cookies.