Tirumala : జగన్ ఐడియాతో అద్భుతమైన ప్లానింగ్.. తిరుమలలో అమలు.. దర్శనం ఇక చాలా సులువు..!

Advertisement
Advertisement

Tirumala : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దానికి కారణం.. వేసవి సమీపిస్తుండటం, మరోవైపు పరీక్షల కాలం కావడంతో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పరీక్షల షెడ్యూల్ ముగిస్తే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్.. దర్శనాన్ని సులువు చేయడం కోసం, సర్వ దర్శనం విషయంలో భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా అద్భుతమైన ప్లానింగ్ చేశారు. దానికోసమే టీటీడీ అధికారులు సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చారు.

Advertisement

ttd officials introduced facial recognition system in tirumala

అదే ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ఇక మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదు. తిరుమలకు రాగానే.. అక్కడ రూమ్ తీసుకోవాలన్నా.. లడ్డు కొనాలన్నా, శ్రీవారి దర్శనం చేసుకోవాలన్నా అన్నింటికీ ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకునే భక్తులకే లడ్డు ఇస్తారు. రూమ్ ఇస్తారు. దాని కోసం ఆధార్ డేటా ఆధారంగా ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. తిరుమలలో ఈ మధ్య దళారీ వ్యవస్థ ఎక్కువైంది. సర్వదర్శనం టికెట్లు, లడ్డుల టికెట్లు, రూమ్స్ ను ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు.

Advertisement

ttd officials introduced facial recognition system in tirumala

Tirumala : అవినీతిని అరికట్టేందుకే?

కొందరు తమ ఆధార్ కార్డుతో టికెట్లు తీసుకొని వాటిని వేరే వాళ్లకు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఇందులో టీటీడీ ఉద్యోగులు కూడా కొందరు ఉన్నారు. ఈ దందా చాలా రోజుల నుంచి నడుస్తోంది. ఈ దందాకు పుల్ స్టాప్ పెట్టడానికి, తిరుమలకు వచ్చిన భక్తులకు దర్శనం సులువుగా అయ్యేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఎలాంటి అవినీతి జరగకుండా.. ఫేసియల్ రికగ్నిషన్ తీసుకొని దర్శనం చేసుకునే భక్తులకు మాత్రమే లడ్డుతో పాటు రూమ్ ను కూడా అలాట్ చేయనున్నారు. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా మార్చి 1 నుంచి ప్రారంభించారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.