
ys jagan good news to ap youth
Ys jagan : జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం వాలంటీర్ వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామంలోని చివరి ఇంట దాక చేరాలనే లక్ష్యంతో జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థ పట్ల దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందించటం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పవచ్చు.
volunteers play a key role in Ys jagans success
అయితే దీనిపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసిన కానీ సీఎం జగన్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అలాంటి వాలంటీర్ వ్యవస్థ ఒక రకంగా జగన్ కు పార్టీకి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించింది. ఇందులో రాజకీయ నేతల పాత్ర ఎంత ఉందొ అంతకంటే ఎక్కువగానే గ్రామా వాలంటీర్లు పాత్ర ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాలంటీర్ పనిచేస్తున్నారు. ఇలా వాలంటీర్ పనితీరు వల్లే వైసీపీకి బాగా ప్లస్ అయింది.
దీనితో ఈ ఉగాదికి వాలంటీర్లు యొక్క కష్టాన్ని గుర్తిస్తూ వాళ్లకు సన్మానం చేసి మంచి పనితీరు కనబర్చిన వారికి ఉగాది పురస్కారలని కూడా అందజేయనున్నారు. గతంలో వాలంటీర్లు తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేసినప్పుడు, మీరు చేస్తుంది సేవ అలాంటి దానికి మేము గౌరవ వేతనం ఇస్తున్నాం తప్పితే జీతం ఇవ్వటం లేదు. అందుకే దీనికి వాలంటీర్ల వ్యవస్థ అని అన్నారు.. మీ కష్టాన్ని గుర్తించి సన్మానం పురస్కరాలు అందిస్తామని జగన్ చెప్పటం జరిగింది. దానికి తగ్గట్లే ఇప్పుడు ఉగాదికి పురస్కారాలు అందిస్తున్నారు.
మరోపక్క ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా వాలంటీర్లు వ్యవస్థపై విమర్శలు చేస్తూనే ఉంది. వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ మొదట నుంచి ఆరోపిస్తుంది. ఇక ఇందులో కాదనలేని వాస్తవం కూడా ఉందనే విషయం తెలిసిందే. అలాగే వాలంటీర్లు ఎన్నికల సమయంలో ప్రజలని బెదిరించి వైసీపీ కార్యకర్తలకు ఓట్లు వేయించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని వాలంటీర్లు బహిరంగంగానే బెదిరించరాని చెబుతూ, టీడీపీ పలు వీడియోలని సోషల్ మీడియాలో కూడా పెట్టింది. ఓ రకంగా చెప్పాలంటే వాలంటీర్లు వైసీపీ ఏజెంట్లు మాదిరిగా పనిచేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తూనే ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయ వ్యవస్థలో భాగమే…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
Vizag Steel Plant Blast : విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.…
Indian Railways Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో…
This website uses cookies.