22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌..చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు లబోదిబోమంది.

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్ ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌ చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

త‌న త‌ల్లి 22 ఏళ్ల పాటు అల్లుడితో శారీర‌క బంధం కొన‌సాగించి, ముగ్గురు పిల్ల‌ల‌ని క‌నింద‌ని 40 ఏళ్ల మ‌హిళ పేర్కొంది. నేను ట్రిప్ నుండి తిరిగి వ‌చ్చిన‌ప్పుడు నా త‌ల్లి, నా భ‌ర్త గ‌దిలో అభ్యంత‌ర‌క‌ర‌మైన స్థితిలో క‌నిపించారు. ఈ విష‌యాన్ని నా తండ్రికి చెప్పాను. ఆ పై డీఎన్ఏ ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా, నా త‌ల్లికి పుట్టిన ఇద్ద‌రు క‌వ‌ల‌లు స‌హ ముగ్గురు పిల్ల‌ల‌కి తండ్రి నా భ‌ర్తే అని తెలుసుకొని అవాక్క‌య్యాను.

ఆ మ‌హిళ చాలా బాధ‌తో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసింది. అస‌లు త‌ల్లి క‌న్న కూతురిని ఎలా మోసం చేయాల‌ని అనిపిస్తుంద‌ని మండిప‌డుతున్నారు. ఇలాంటి దారుణాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మాన‌నీయ విలువలు దారుణంగా మారిపోతున్నాయి. స‌మాజం ఎటు పోతుందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదంటూ కొంద‌రు మండిప‌డుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది