22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన అత్త.. చివరికి కూతురు ఎలా కనిపెట్టిందంటే..?
ప్రధానాంశాలు:
22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన అత్త..చివరికి కూతురు ఎలా కనిపెట్టిందంటే..?
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు లబోదిబోమంది.

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన అత్త.. చివరికి కూతురు ఎలా కనిపెట్టిందంటే..?
చివరికి కూతురు ఎలా కనిపెట్టిందంటే..?
తన తల్లి 22 ఏళ్ల పాటు అల్లుడితో శారీరక బంధం కొనసాగించి, ముగ్గురు పిల్లలని కనిందని 40 ఏళ్ల మహిళ పేర్కొంది. నేను ట్రిప్ నుండి తిరిగి వచ్చినప్పుడు నా తల్లి, నా భర్త గదిలో అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. ఈ విషయాన్ని నా తండ్రికి చెప్పాను. ఆ పై డీఎన్ఏ పరీక్షలు జరపగా, నా తల్లికి పుట్టిన ఇద్దరు కవలలు సహ ముగ్గురు పిల్లలకి తండ్రి నా భర్తే అని తెలుసుకొని అవాక్కయ్యాను.
ఆ మహిళ చాలా బాధతో ఎమోషనల్ పోస్ట్ చేసింది. అసలు తల్లి కన్న కూతురిని ఎలా మోసం చేయాలని అనిపిస్తుందని మండిపడుతున్నారు. ఇలాంటి దారుణాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మాననీయ విలువలు దారుణంగా మారిపోతున్నాయి. సమాజం ఎటు పోతుందో ఎవరికి అర్ధం కావడం లేదంటూ కొందరు మండిపడుతున్నారు.