YS Jagan : జగన్ పాలన మీద పురందరేశ్వరి మాటలు – మోదీ మనసులో మాటని బయటపెడుతున్నాయా?

YS Jagan : ప్రస్తుతం ఏపీలో అందరి చూపు వైసీపీ మీదనే ఉంది. దానికి కారణం.. వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు ఉండటం. మరోవైపు వైసీపీ.. కేంద్రంతో సన్నిహితంగా ఉంటోందని అందుకే పలు దర్యాప్తు సంస్థలు ఏపీ ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చేసేది ప్రతిపక్షాలు. దానికి కారణం.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఏపీ ప్రభుత్వం సీబీఐలో పావులు కదుపుతోందని అంటున్నారు.

ఇటువంటి సమయంలోనే బీజేపీ నాయకురాలు పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే.. వైసీపీకి ఆమె క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంది. పురందేశ్వరి ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది అంటూ రాజకీయ విశ్లేషకులు షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సీబీఐ అనేది ఒకరి చేతుల్లో ఉండి చేసేది కాదు. అది స్వతంత్ర సంస్థ. దానిపై ఎవ్వరి ప్రభావం ఉండదు అంటూ ఆమె సర్టిఫికెట్ ఇచ్చేశారు.చిన్నమ్మ చెప్పేది నిజమేనా.. సీబీఐని వైసీపీ ఎలాంటి ప్రభావం చేయడం లేదా? సీబీఐని ఎవ్వరూ నియంత్రించడం లేదని.. సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని చెప్పడం వెనుక అసలు గుట్టు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

bjp purandeshwari comments on ysrcp

YS Jagan : చిన్నమ్మ చెప్పేది నిజమేనా?

అంటే చిన్నమ్మ ఇన్ డైరెక్ట్ గా సీబీఐకి కాదు.. వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అర్థం వస్తోందంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్రానికి రావాల్సినవే. అవి న్యాయబద్ధంగా రావాల్సినవి. నిధులు ఇవ్వాల్సినవి కాబట్టి ఇచ్చారు. అయినా మీడియా రెండు నాల్కల ధోరణి ప్రవర్తిస్తోంది. ఇస్తే.. ఇచ్చారని అంటారు.. లేకపోతే ఇవ్వలేదంటారు.. అంటూ చిన్నమ్మ గుస్సా అయ్యారు. ఇక.. టీడీపీ అధినేత చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఆయన్ను ఎవరైనా కలవొచ్చు.. పొత్తులు అనేవి కేంద్రం పరిధిలో ఉంటాయి అంటూ స్పష్టం చేశారు.

Share

Recent Posts

Ghee On Chapatis : చపాతీలపై నూనెకు బ‌దులు నెయ్యి రాయడం వల్ల కలిగే అద్భుత‌ ప్రయోజనాలు తెలుసా?

Ghee On Chapatis : చాలా మంది భారతీయులకు నెయ్యి వంటకాలలో విడదీయరాని భాగం. అయితే రోటీలు, పరాఠాలలో నెయ్యి…

48 minutes ago

Rajitha Parameshwar Reddy : వడివడిగా సాగుతున్న న్యూ శాంతినగర్ కమిటీ హాల్ పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లోని న్యూ శాంతినగర్ బస్తీలో రూ.55 లక్షలతో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను…

8 hours ago

Duddilla Sridhar Babu : ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Duddilla Sridhar Babu : చర్లపల్లి జైల్లో ఖైదీల పాటలు పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబుగారు, పరమేశ్వర్…

9 hours ago

Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న క‌విత‌.. పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అసంతృప్తి

Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో కామెంట్స్ . సోమవారం తెలంగాణ…

10 hours ago

Cinema Debut : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి మ‌రో హీరో.. కొత్త సినిమా ప్రారంభం..!

Cinema Debut : నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు హీరోగా కొత్త సినిమా రెడీ అయింది. తారక రామారావు…

11 hours ago

Today Gold Price : బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్..ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధర

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు సోమవారం (మే 12) న…

12 hours ago

Virat Kohli : కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం పై అనుష్క శర్మ రియాక్షన్

Virat Kohli : 14 ఏళ్లుగా భారత టెస్ట్ క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన…

13 hours ago

Mahesh Babu : ఈడీ విచార‌ణ‌కి మ‌హేష్ బాబు.. హాజ‌ర‌వుతాడా లేదా?

Mahesh Babu : ఏపీ, తెలంగాణలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య, సురానా గ్రూప్‌పై ఈడీ అధికారులు…

14 hours ago