Senior Citizens : 60 ఏళ్లు పైబడిన వారికి శుభవార్త.. ఇక నుండి ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయవచ్చు..!
ప్రధానాంశాలు:
Senior Citizens : 60 ఏళ్లు పైబడిన వారికి శుభవార్త.. ఇక నుండి ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయవచ్చు..!
Senior Citizens : తెలంగాణలోని మహిళల ఫ్రీ బస్సు ప్రయాణ ప్రథకం సక్సెస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లు నిడిన వారికి ఉచిత బస్ పాస్లను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక సీనియర్ సిటిజన్కు ఈ పథకం వర్థించేలా ప్రయత్నాలు చేస్తుంది. వృద్ధులకు తెలంగాణ ప్రభుత్వం బస్సు సౌకర్యాన్ని సులభతరం చేసేందుకే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులలో , మహిళలు, సీనియర్ సిటిజన్లు Senior Citigensమరియు వికలాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించబడతాయి .

Senior Citizens : 60 ఏళ్లు పైబడిన వారికి శుభవార్త.. ఇక నుండి ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయవచ్చు..!
Senior Citizens వృద్ధులకి గుడ్ న్యూస్..
సీనియర్ సిటిజన్లు విమాన, రైలు మరియు బస్సు ఛార్జీలలో తగ్గింపులకు అర్హులు . ప్రభుత్వ రవాణా సేవలను పొందేందుకు అర్హత ఉన్న వ్యక్తులు ఉచిత బస్ పాస్ Bus Pass కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి , సీనియర్ సిటిజన్లు ఈ పత్రాలను అందించాలి. భారతీయ నివాసం & రాష్ట్ర నివాస రుజువు, వయస్సు ధృవీకరణ పత్రం (ఆధార్, ఓటరు ID లేదా జనన ధృవీకరణ పత్రం), పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు కాపీ, OTP ధృవీకరణ కోసం ఫోన్ నంబర్. ఈ పాస్ ఎలా అప్లై చేయాలి అంటే..అధికారిక మీసేవా తెలంగాణ వెబ్సైట్ను సందర్శించండి: https://ts.meeseva.telangana.gov.in ఇక్కడ “సీనియర్ సిటిజన్ బస్ పాస్ అప్లికేషన్” ఎంపికను ఎంచుకోండి .అవసరమైన వివరాలను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి .
ఫారమ్ను సమర్పించి, OTP ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి .మీసేవా కేంద్రం ద్వారా ఆఫ్లైన్ దరఖాస్తు ఎలా అంటే .. సమీపంలోని మీసేవా కేంద్రాన్ని (ప్రభుత్వ సేవా కేంద్రం) సందర్శించండి . భౌతిక దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను సమర్పించండి. ధృవీకరణ తర్వాత నిర్ధారణను స్వీకరించండి. ఈ పథకం అమల్లోకి వస్తే.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తెలంగాణాలోకి ఎక్కడైనా ఫ్రీగా ప్రయాణాలు చేసేందుకు అర్హులవుతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమ శాఖ ఏటా ఉచిన బస్ పాస్లను అందిస్తోంది..