Categories: Newspolitics

Ambati Rayudu : వారాహి విజయభేరి యాత్రలో పవన్ తో అంబాటి రాయుడు… జగనన్న పరువు తీసేసాడుగా..!

Advertisement
Advertisement

Ambati Rayudu : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని గురువారం రాత్రి విశాఖ దక్షిణ నియోజకవర్గం లో జరిగిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ తో పాటు స్టార్ క్రికెటర్ అంబాటి రాయుడు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖలో బోట్లు తగలబడ్డ పట్టించుకోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం ఏం బాగు చేస్తుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. ఇంకా అదే సమయంలో నష్టపోయిన వారికి తాను 50 వేల రూపాయలు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. నేను ఇచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా వారిని ఆదుకుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Advertisement

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని , ప్రజలందరికీ కచ్చితంగా మంచి చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అరికట్టాలంటే కూటమి గెలవాలని తెలియజేశారు. అలాగే ప్రజల సమస్యల తరుపున అసెంబ్లీలో తాను మాట్లాడతానని పేర్కొన్నారు. అనంతరం అంబటి రాయుడు గురించి మాట్లాడుతూ..19 ఏళ్ల వయసులో అండర్ 19 క్రికెట్ లో డబల్ సెంచరీ కొట్టి ఈరోజు వరకు సత్త చాటుతూ వచ్చిన ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని ఉద్దేశంతో మనకు మద్దతు తెలుపుతున్నట్లుగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మాట్లాడాల్సిందిగా కోరుతూ పవన్ కళ్యాణ్ మైక్ ఇచ్చారు…

Advertisement

Ambati Rayudu : వారాహి విజయభేరి యాత్రలో పవన్ తో అంబాటి రాయుడు… జగనన్న పరువు తీసేసాడుగా..!

Ambati Rayudu : సరైన దారికి తీసుకువచ్చినందుకు థాంక్స్ సార్ ..

అనంతరం మైక్ అందుకున్న అంబాటి రాయుడు మాట్లాడుతూ మొదట పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. నన్ను తప్పుదారి నుండి సరైన దారికి తీసుకువచ్చినందుకు థాంక్స్ సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడినే కాదు రాష్ట్ర ప్రజలందరిని తప్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే మన రాష్ట్రంలో 50 శాతం మంది యువత ఉన్నారని , రేపటి భవిష్యత్తు వారేనని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నాయకత్వ కూటమిలో ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లుగా ఆయన తెలిపారు. కావున ప్రజలందరూ కూడా కూటమికి మద్దతుగా నిలబడి వైసీపీ అరాచలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా తెలియజేశారు.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

2 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

3 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

3 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

4 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

5 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

5 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

6 hours ago