Categories: Newspolitics

Ambati Rayudu : వారాహి విజయభేరి యాత్రలో పవన్ తో అంబాటి రాయుడు… జగనన్న పరువు తీసేసాడుగా..!

Ambati Rayudu : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని గురువారం రాత్రి విశాఖ దక్షిణ నియోజకవర్గం లో జరిగిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ తో పాటు స్టార్ క్రికెటర్ అంబాటి రాయుడు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖలో బోట్లు తగలబడ్డ పట్టించుకోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం ఏం బాగు చేస్తుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. ఇంకా అదే సమయంలో నష్టపోయిన వారికి తాను 50 వేల రూపాయలు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. నేను ఇచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా వారిని ఆదుకుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని , ప్రజలందరికీ కచ్చితంగా మంచి చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అరికట్టాలంటే కూటమి గెలవాలని తెలియజేశారు. అలాగే ప్రజల సమస్యల తరుపున అసెంబ్లీలో తాను మాట్లాడతానని పేర్కొన్నారు. అనంతరం అంబటి రాయుడు గురించి మాట్లాడుతూ..19 ఏళ్ల వయసులో అండర్ 19 క్రికెట్ లో డబల్ సెంచరీ కొట్టి ఈరోజు వరకు సత్త చాటుతూ వచ్చిన ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని ఉద్దేశంతో మనకు మద్దతు తెలుపుతున్నట్లుగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మాట్లాడాల్సిందిగా కోరుతూ పవన్ కళ్యాణ్ మైక్ ఇచ్చారు…

Ambati Rayudu : వారాహి విజయభేరి యాత్రలో పవన్ తో అంబాటి రాయుడు… జగనన్న పరువు తీసేసాడుగా..!

Ambati Rayudu : సరైన దారికి తీసుకువచ్చినందుకు థాంక్స్ సార్ ..

అనంతరం మైక్ అందుకున్న అంబాటి రాయుడు మాట్లాడుతూ మొదట పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. నన్ను తప్పుదారి నుండి సరైన దారికి తీసుకువచ్చినందుకు థాంక్స్ సార్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడినే కాదు రాష్ట్ర ప్రజలందరిని తప్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే మన రాష్ట్రంలో 50 శాతం మంది యువత ఉన్నారని , రేపటి భవిష్యత్తు వారేనని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నాయకత్వ కూటమిలో ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లుగా ఆయన తెలిపారు. కావున ప్రజలందరూ కూడా కూటమికి మద్దతుగా నిలబడి వైసీపీ అరాచలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా తెలియజేశారు.

Recent Posts

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

5 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

6 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

7 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

8 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

9 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

10 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

11 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

12 hours ago