YS Jagan : విపక్షాలకి చెక్ పెడుతూ MASTER PLAN తో దిగిన జగన్ !

Advertisement
Advertisement

YS Jagan : ఒక్కసారి ఏపీ రాజకీయాలను చూస్తే అసలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అసలు.. ప్రతిపక్ష పార్టీలయితే అస్సలు ఆగడం లేదు. ఇప్పటి నుంచే రచ్చ రచ్చ చేస్తున్నాయి. పాదయాత్రలు, వారాహి యాత్రలు అంటూ బిజీ అయిపోయాయి. తామేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఏకంగా మినీ మేనిఫెస్టోనే ప్రకటించేశారు.

Advertisement

ఒకే ఒక్క వైసీపీ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యేందుకు కూడా వెనుకాడటం లేదు. అందుకే.. ఎన్నికలు ఏపీలో సరికొత్త మలుపు తీసుకుంటున్నాయి. విపక్షాలన్నీ ఏకమై వైసీపీ ఓడించేందుకు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నాయి. కానీ.. అధికార పార్టీ మాత్రం సింహం సింగిల్ గా వస్తుంది అన్న చందంగా సింగిల్ గానే వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అమరావతిని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు చెలరేగిపోతున్నాయి. అందుకే అధికార వైసీపీ కూడా అదే అమరావతిపై మాస్టర్ స్కెచ్ తో ముందుకు రాబోతోంది.నిజానికి మూడు రాజధానులు అనేవి ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా తీసుకోనటువంటి డేర్ స్టెప్. కానీ.. ఆ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. దీంతో ప్రతిపక్షాలకు మూడు రాజధానుల అంశం ఒక ఆయుధంగా మారి.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వాడుకుంటున్నారు.

Advertisement

Ys Jagan master plan on TDP and Janasena

YS Jagan : ఇంకా పెండింగ్ లోనే మూడు రాజధానుల అంశం

అందుకే ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకూడదని.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నగరాలు, పట్టణాల నవీకరణకు కసరత్తు ప్రారంభించింది. దాని కోసం ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది. విజయవాడ, అమరావతిని కలుపుతూ మెట్రో పాలిటన్ నగరంగా మార్చే ప్రతిపాదనపైన ప్రస్తుతం చర్చిస్తున్నారు. వైజాగ్ నే అభివృద్ధి చేస్తున్నారు అనే ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకే విజయవాడ, అమరావతి ప్రాంతాలను అభివృద్ధి చేసి టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి కంటే బెటర్ గా అభివృద్ధి చేసి చూపించాలని సీఎం జగన్ సంకల్పించారు. దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు పడుతున్నాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.