Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. గత 9 టెస్టుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే దక్కడం భారత్ టెస్ట్ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఇదే టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు రెండుసార్లు చేరడం గమనార్హం. ఇదే క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుదని. టెస్టుల్లో రాణించలేకపోవడానికి ప్రధాన కారణాలు ఫీల్డింగ్ లోపాలు, సరైన సెలక్షన్ లేకపోవడం, అలాగే లోతైన ప్రణాళికల లోపమేనా అని విశ్లేషకులు భావిస్తున్నారు.
Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!
ఫీల్డింగ్ పరంగా భారత జట్టు గత కొన్ని మ్యాచ్ల్లో కీలక క్యాచ్లు వదలడం, మైదానంలో షార్ప్ మువ్మెంట్ లో లోపాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా స్లిప్స్లో స్టాండర్డ్ తగ్గడం, రనౌట్ అవకాశాలను వదిలేయడం మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపాయి. ఇక ప్లేయర్ సెలెక్షన్ విషయంలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం, అనుభవం ఉన్నవారికి రెగ్యులర్ అవకాశాలు ఇవ్వకపోవడం జట్టులో స్థిరత్వాన్ని దెబ్బతీసింది.
అయితే ఇది కారణాలని కూడా చెప్పలేం. టెస్టుల విషయంలో చాల సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు. భారత క్రికెట్ టెస్ట్ గేమ్కు సరైన దృష్టి ఇవ్వకపోవడం, ఐపీఎల్ వంటి లీగ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధానం వల్ల రెడ్ బాల్ క్రికెట్ పట్ల ఆటగాళ్లలో మానసికత, ఫోకస్ తగ్గిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. టాలెంట్ ఉన్నా గట్టి ప్రణాళిక లేకుండా పోతే గెలుపు సాధ్యపడదు. అందుకే టెస్ట్ క్రికెట్పై సమగ్ర పరిశీలనతో పాటు, స్ట్రాటజీకి, సెలెక్షన్కు సజావుగా పని చేసే వ్యవస్థ కావాలన్నది అభిమానుల అభిప్రాయం.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
Health Test : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…
This website uses cookies.