Smart Android TV : టాప్ బ్రాండ్ లో…3వేలకే స్మార్ట్ టీవీ… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Smart Android TV : టాప్ బ్రాండ్ లో…3వేలకే స్మార్ట్ టీవీ…

Smart Android TV : ప్రస్తుతం చాలామంది స్మార్ట్ టీవీలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే స్మార్ట్ టీవీల ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. అలాంటివారు ఈ స్మార్ట్ టీవీ ని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎస్ విఎంసి కంపెనీ అందిస్తున్న స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. దసరా దీపావళి పండుగల సందర్భంగా ఈ మార్కెటింగ్ కంపెనీ సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చేలా అతి తక్కువ […]

 Authored By saidulu | The Telugu News | Updated on :3 October 2022,8:00 am

Smart Android TV : ప్రస్తుతం చాలామంది స్మార్ట్ టీవీలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే స్మార్ట్ టీవీల ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. అలాంటివారు ఈ స్మార్ట్ టీవీ ని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎస్ విఎంసి కంపెనీ అందిస్తున్న స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. దసరా దీపావళి పండుగల సందర్భంగా ఈ మార్కెటింగ్ కంపెనీ సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చేలా అతి తక్కువ ధరలో టీవీలను అమ్ముతున్నాయి. సాన్యూ బ్రాండ్ లో 24 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.5,000 కే అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ టీవీలు కొనాలనుకునేవారు ఆఫర్లు చూసి కొనుగోలు చేయాలి. పండగ సీజన్ కావడంతో ఇప్పుడు స్మార్ట్ టీవీ లపై భారీ తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. అయితే హైదరాబాద్లోని ఎస్వీఎంసీ మార్కెటింగ్ కంపెనీ అతి తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలను విక్రయిస్తుంది. భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ధర టీవీలపై ఉండదు. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో ఈ కంపెనీ స్మార్ట్ టీవీలపై ఇంకా తగ్గింపు ధరలను అందిస్తుంది.

sanyoo smart android tv available in rs 3000

sanyoo-smart-android-tv-available-in-rs-3000

సాన్యు బ్రాండ్ లో 32 ఇంచెస్ టీవీ అసలు ధర 8000 అయితే ఆఫర్లో భాగంగా 6000 కే లభిస్తుంది. సాన్యూ బ్రాండ్ లో 1జీబీ,8జీబీ ర్యామ్ స్పెసిఫికేషన్ తో ఒక మోడల్. 2జీబీ, 10జీబీ స్పెసిఫికేషన్ తో మరో మోడల్ ఉంది. సాన్యూ బ్రాండ్ వన్ ప్లస్ వేరియంట్ తో పాటు కంపెనీ ప్రైస్ 11000 అయితే ఆఫర్ల తొమ్మిది వేలకు లభిస్తుంది. 27 ఇంచుల స్మార్ట్ టీవీ ధర 5000 ఆఫర్ లో భాగంగా 3000కే లభిస్తుంది. యుఎస్బి ఇతర కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది