
10 november 2023 friday latest top news
Today Top News : నా దగ్గర డబ్బులు లేవు.. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. మీరే నన్ను గెలిపించాలని ములుగు నియోజకవర్గ ప్రజలను ఆమె కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటలు కాదు.. 48 గంటల కరెంట్ ఇస్తామని మైనంపల్లి రోహిత్ వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, కూటూరి మానవతారాయ్, ఎడవెల్లి కృష్ణ, వూకె అబ్బయ్య, డా.రామచంద్రునాయక్ తదితరులు చేరారు.
హుజురాబాద్ జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
కొడంగల్ లో రేవంత్ రెడ్డిని, గోషామహల్ లో రాజా సింగ్ ను, హుజురాబాద్ లో ఈటెలను.. ఈ ముగ్గురినీ ఓడిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కామారెడ్డి సభలో కేసీఆర్ తల్లి గురించి అవమానకరంగా రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన ప్రజలు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా బహిరంగ సభలో జై కర్ణాటక అని ప్రసంగం ముగించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.
జనసేన గుర్తుపై ఎన్నికల సంఘం స్పందించింది. జనసేన బీ ఫామ్ ఉన్న అభ్యర్థులకు ఈసీ గ్లాస్ సింబర్ కేటాయించనుంది. జనసేన పోటీ చేయని స్థానాల్లో ఫ్రీ సింబల్ గా గ్లాస్ గుర్తు ఉండనుంది.
కోరుట్లో ఎన్నికల ప్రచారంలో సీఎం సీఎం అంటూ ఈటల రాజేందర్ అభిమానులు కోలాహలం సృష్టించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య దాడి. అక్రమ సంబంధమే కారణం అంటున్న ఉద్యోగులు.
టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో తుల ఉమ మీడియా ముందు కంటతడి పెట్టారు.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.