
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర స్టార్టింగ్ లోనే అవాంతరాలు ఎదురయ్యాయి. విషయంలోకి వెళ్తే ములుగు జిల్లాలో పాదయాత్ర కొనసాగించిన రేవంత్ రెడ్డి… ప్రగతి భవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను నక్సలైట్లు గ్రానైట్స్ తో పేల్చివేయాలని అన్నారు. అంతేకాదు పేదలకు ఇల్లు కట్టేవలేని వాళ్ళు హైదరాబాద్ నడిబొడ్డున పది ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించుకొని భోగాలు అనుభవిస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది.
ఆనాడు గడీలను గ్రానైడ్ లతో పేల్చివేసినట్టే ఇప్పుడు ప్రగతి భవన్ నీ పేల్చివేయాలని రేవంత్ రెడ్డి నక్సలైట్లకు పిలుపునిచ్చారు. రెండువేల కోట్ల రూపాయలతో 120 గదులతో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకున్నారు. సామాన్య ప్రజలకు ఎంట్రీ అవ్వకుండా కేవలం ఏపీ పెట్టుబడిదారులను మాత్రమే ఆ భవనంలోకి అనుమతి ఇస్తున్నారు. సామాన్యుడికి ప్రవేశం లేని ప్రగతి భవన్ అవసరమా బాంబులతో పేల్చేయాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
Big shock at the beginning of the padayatra Police case registered against Revanth Reddy
దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో అల్లర్లను సృష్టించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక బిఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు ములుగు పోలీస్ స్టేషన్ లో పోలీసులు రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్టు సమాచారం.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
This website uses cookies.