
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర స్టార్టింగ్ లోనే అవాంతరాలు ఎదురయ్యాయి. విషయంలోకి వెళ్తే ములుగు జిల్లాలో పాదయాత్ర కొనసాగించిన రేవంత్ రెడ్డి… ప్రగతి భవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను నక్సలైట్లు గ్రానైట్స్ తో పేల్చివేయాలని అన్నారు. అంతేకాదు పేదలకు ఇల్లు కట్టేవలేని వాళ్ళు హైదరాబాద్ నడిబొడ్డున పది ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించుకొని భోగాలు అనుభవిస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది.
ఆనాడు గడీలను గ్రానైడ్ లతో పేల్చివేసినట్టే ఇప్పుడు ప్రగతి భవన్ నీ పేల్చివేయాలని రేవంత్ రెడ్డి నక్సలైట్లకు పిలుపునిచ్చారు. రెండువేల కోట్ల రూపాయలతో 120 గదులతో ప్రగతి భవన్ నిర్మాణం చేసుకున్నారు. సామాన్య ప్రజలకు ఎంట్రీ అవ్వకుండా కేవలం ఏపీ పెట్టుబడిదారులను మాత్రమే ఆ భవనంలోకి అనుమతి ఇస్తున్నారు. సామాన్యుడికి ప్రవేశం లేని ప్రగతి భవన్ అవసరమా బాంబులతో పేల్చేయాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
Big shock at the beginning of the padayatra Police case registered against Revanth Reddy
దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో అల్లర్లను సృష్టించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక బిఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు ములుగు పోలీస్ స్టేషన్ లో పోలీసులు రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్టు సమాచారం.
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
This website uses cookies.