
Free Electricity : ఉచిత కరెంట్ పై కీలక అప్ డేట్... అనవసరంగా విద్యుత్ వాడే వారికి కొత్త నిబంధన..!
Free Electricity : ఉచిత విద్యుత్ వాడుతున్న వారందరికీ కూడా విద్యుత్ శాఖ అధికారిక శుభవార్త చెప్పింది. హలో ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం హామీ పథకాలలో ఒకటి అయిన గృహ జ్యోతి యోజన కింద ప్రజలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా గరిష్టంగా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అనేది అందిస్తుంది. అయితే ఈ భారీ జనాభా విద్యుత్తును అనవసరంగా వాడుతున్నారు అని ఇంధన శాఖ ఒక కొత్త వార్తలు రిలీజ్ చేసింది..
విద్యుత్ ను ఎక్కువగా వాడుతున్న వినియోగదారుడే బిల్లు కట్టాలి అని ఒక కొత్త నిబంధన కూడా అమలులోకి వచ్చింది. అయితే ఈ వేసవిలో కరెంట్ కొరత ఏర్పడి చాలా మంది రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనుక, రాష్ట్రంలో చాలావరకు విద్యుత్ ఉత్పత్తి కూడా ఎంతో మందగించింది. ఈ సందర్భంగా ప్రజలకు కరెంట్ సరఫరా కోసం కొత్త చర్యలు చేపట్టారు అని ఇంధన శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. ఇప్పటికే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం కావడం వలన పిల్లల చదువు కు ఇబ్బంది కలగకుండా విద్యుత్ అనేది సక్రమంగా సరఫరా చేస్తున్నారు. అదే విధంగా రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపుసెట్లకు 7:00కు పాటు విద్యుత్ సరఫరా చేయాలి అని ఆదేశాలు కూడా జారీ చేశారు.
Free Electricity : ఉచిత కరెంట్ పై కీలక అప్ డేట్… అనవసరంగా విద్యుత్ వాడే వారికి కొత్త నిబంధన..!
ప్రజల డిమాండ్స్ కు అనుకూలంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని, ఈసారి వర్ష భావ పరిస్థితులతో రిజర్వాయర్లు కూడా సగం మాత్రమే నిండటం వలన నీటిని కూడా ఆధా చేసి ఎంతో జాగ్రత్తగా వాడుతున్నారు. అంతే రాష్ట్రవ్యాప్తంగా సరిపడా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులను కూడా నియమించారు. అంతేకాక 370 మెగా వాట్ల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్ లో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి మొదలు పెడుతున్నట్లుగా సమాచారం. విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టి విద్యుత్ కొరత అనేది లేకుండా చర్యలను తీసుకుంటున్నారు..
ENG vs PAK T20 World Cup 2026 శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026…
Indiramma Houses : ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్లో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను…
Hyderabad : హైదరాబాద్ నగరంలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రమవుతుండటానికి ఆశ్చర్యకరమైన కారణం బయటపడింది. నగర ప్రజల ఆరోగ్య రక్షణ…
Ys Jagan : తిరుమల లడ్డూ Thirupathi Laddu వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.…
Mahesh Babu vs Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోలే వినిపిస్తోంది. తాజాగా…
YSRCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy Ramachandra Reddy కుటుంబం…
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా…
Pawan Kalyan Vijay : తమిళనాడు Tamil Nadu Politics రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ పేరు Vijay మార్మోగిపోతోంది.…
Sara Tendulkar : సోషల్ మీడియా విస్తరణతో ప్రతి చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారుతోంది. ఇటీవల ప్రముఖ…
Annamaya District : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి…
KCR : తెలంగాణ Telangana రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ బాస్ కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ ఎన్నికల…
Good News : ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి…
This website uses cookies.