MP Raghunandan Rao : కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ది లేదు.. కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారన్న రఘునందన్
MP Raghunandan Rao : కుల గణన అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది..సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టినట్లు వెల్లిడించారు. కులగణనను చేపట్టినది వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy అన్నారు. అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామని తెలిపారు. గతేడాది నవంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సర్వే జరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
MP Raghunandan Rao : కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ది లేదు.. కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారన్న రఘునందన్
డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు సమయం పట్టిందని, ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు. లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కాంగ్రెస్ సర్కారు కులగణన సర్వే పూర్తి చేసింది. అలాంటి కులగణనపై మాట్లాడి పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా.. రాహుల్ జీ?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు
ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రెడ్డి కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కి చిత్త శుద్ధి లేదు. తప్పులని కప్పి పుచ్చుకోవడానికి వారు ఇలా చేస్తున్నారు. సగం జనాభా ఉన్న బీసీలకి రెండే మంత్రి పదవులు ఇచ్చి జబ్బలు చరుచుకుంటున్నారని రఘునందన్ అన్నారు. తెలంగాణ మంత్రి వర్గంలో మైనారిటీలు ఎందుకు లేరో చెప్పాలని కూడా ఆయన పైర్ అయ్యారు. కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారని దానిని కప్పి పుచ్చుకోవడానికే కుల గణన అని అన్నారు రఘునందన్
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
This website uses cookies.