Mandumula Rajitha Parmeshwar Reddy : వడివడిగా సాగుతున్న ఉప్పల్ కురుమ సంఘం పనులు
ప్రధానాంశాలు:
Mandumula Rajitha Parmeshwar Reddy పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
Mandumula Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ లోని భారత్ నగర్ లో రూ.30 లక్షలతో చేపడుతున్న ఉప్పల్ కురుమ సంఘం రెండవ అంతస్తు భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి గారు శనివారం పనులను ఉప్పల్ కురుమసంఘం నాయకుల తో కలిసి పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Mandumula Rajitha Parmeshwar Reddy : వడివడిగా సాగుతున్న ఉప్పల్ కురుమసంఘం పనులు
Mandumula Rajitha Parmeshwar Reddy పనులు పరిశీలించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొరిగే మల్లేష్ కురుమ గారు,జోన్ ఉపాధ్యక్షులు గొరిగే పెద్ద మల్లేష్ కురుమ గారు,వెలుగు గుట్ట దేవస్థానం చైర్మన్ జన్ని రఘు కురుమ గారు,ఉప్పల్ కురుమ సంఘం అధ్యక్షులు చిందం వెంకటేశ్ కురుమ గారు.
సల్లా ప్రభాకర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల కృష్ణ కురుమ ,సలహాదారులు గొరిగే ఐలయ్య కురుమ, సంగం నాయకులు బట్టికిరి బీరప్ప ,కురుమ యువత అధ్యక్షులు ముత్యం గారి రాకేష్ కురుమ ,మహిళా అధ్యక్షురాలు బండారు మంజుల గారు, సోము బాలమణి కురుమ ,మోటే నరసింహ కురుమ ,లతా గొరిగే లలిత బట్టికిరి కుమార్ గొరిగే మహేష్ కురుమ బర్ల బాలరాజ్ అడ్వకేట్ సోము బాలకృష్ణ బచ్చా రాము గొరిగే శివాజీ కురుమ తదితరులు పాల్గొన్నారు