rs 3 crore electricity bill
Electricity Bill : కరెంటు లేకుంటే మన ఇంట్లోనే కాదు సమాజంలోనూ చాలా పనులు ఆగిపోతుంటాయి. అందుకే కరెంటు లేని ప్రదేశమంటూ ఏమీ లేదు. అంతగా అవసరం ఉన్న విద్యుత్ ను పొదుపుగా వాడాలని ప్రభుత్వంతో పాటు అధికారులు సైతం చెబుతూ వస్తున్నారు. ఇక కొందరు తమ అవసరాన్ని బట్టి కొంచెం వాడటమా? లేదా కాస్త ఎక్కువగా వాడటమా? అనేది ఆధారపడి ఉంటుంది. ఇక ఓ అపార్టుమెంటుకు ఎంత బిల్లు వస్తుంది? నార్మల్ గా వాడితే రూ.150 నుంచి రూ.200 లోపు వస్తుంది.
ఇంకాస్త ఎక్కువగా వాడితే మరో వంద రూపాయలు పెరుగుతుంది. అంతే కానీ ఏకంగా రూ.3 కోట్ల బిల్లు వస్తే.. ఆ యజమాని పరిస్థితి ఏంటి? ఇదే జరిగింది మహబూబాబాద్ జిల్లాలో..మహబూబాబాద్ పట్టణంలోని ఓ అపార్టుమెంట్ యజమాని ఫిబ్రవరిలో తనకు వచ్చిన కరెంటు బిల్లును చూసి షాకయ్యాడు. కొత్త బజార్ లోని పులి గోపాల్ రెడ్డి నగర్లో ఒక అపార్టుమెంట్లో నాగేశ్వర రావు అనే వ్యక్తి సంవత్సరం క్రితం 302 నంబర్ ఉన్న అపార్టుమెంటును కొనుగోలు చేశాడు.
rs 3 crore electricity bill
అతడు అమెరికాలో ఉంటుండటంతో పోర్షన్ ఖాళీగానే ఉంటుంది. నెలకు మినిమం రూ.175 వరకు కరెంటు బిల్లు వస్తోంది. తాజాగా ఫిబ్రవరి 14న విద్యుత్ సిబ్బంది బిల్లు తీశారు. అందులో ఏకంగా రూ.3 కోట్లా 21 లక్షలా 5 వేలా 218 వచ్చింది. దీనిని చూసిన సదురు ఇంటి యజమాని సోదరుడు ముందు షాక్ అయ్యాడు. తర్వాత ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు. ఇక విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు అక్కడికి వచ్చారు. అంతా చెక్ చేసి సాకేంతిక లోపం వల్లే అలా జరిగిందని చెప్పారు. అనంతరం చెబుతూ బిల్లును సరిదిద్దారు. మరోసారీ మీటర్ రీడింగ్ ఆధారంగా రూ.175 బిల్లు వేశారు.
Bike : ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక…
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.…
This website uses cookies.