Ys jagan : వైఎస్ జగన్ డిఫరెంట్ స్కెచ్.. ఆ వర్గం వారికే టికెట్..? ఎందుకంటే..!

Advertisement
Advertisement

Ys jagan : వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, ఏపీ సీఎం జగన్ ఆలోచన చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తనదైన శైలిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల వద్ద ఇంప్రెషన్ కొట్టేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన వేసే స్కెచ్ చాలా మందికి తొందరగా అర్థం కాదు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ఆయన స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోనే ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోయినా.. ఆయన పెడుతున్న స్కీమ్స్.. విడుదల చేస్తున్న ఫండ్ జనానికి అందుతున్నాయి. దాదాపుగా జగన్‌ను తప్ప ఎమ్మెల్యేలను, నాయకులను చూడటం లేదు రాష్ట్ర ప్రజలు..

Advertisement

YS Jagan

వచ్చే ఎలక్షన్స్‌లో ఎలాగైనా పార్టీని గెలిపించేందుకు జగన్ ఇప్పటి నుంచి ఆలోచనలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెయిన్‌గా కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్లేస్‌లో వారికే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని టాక్. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎలాగో కాపులకే టికెట్ ఇవ్వాలి. రాయలసీమ, కోస్తాలో మాత్రం కాపుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. అనంతరపురం పట్టణ కాన్సిటెన్సిలో కాపు వారు ఎక్కువగా ఉంటారు. కానీ, 2 దశాబ్దాల నుంచి ఇక్కడ కమ్మ, రెడ్డి వర్గం నేతలే విజయం సాధిస్తున్నారు. టీడీపీ నుంచి 2014లో ప్రభాకర్ చౌదరి గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున అనంత వెంకట్రామిరెడ్డి గెలిచారు.

Advertisement

Ys jagan : నెక్స్ట్ ఎలక్షన్స్‌కు ఇప్పటి నుంచే స్కెచ్

ఇక వచ్చే ఎలక్షన్స్‌లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగే చాన్స్ ఉంది. దీంతో ఈ సారి అనంతపురం పట్టణ కాన్సిటెన్సి టికెట్ కాపు వర్గానికి చెందిన వారికే జగన్ కేటాయిస్తారని టాక్. వెంకట్రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపులో చీలక తెచ్చేందుకే జగన్ ఈ ఎక్పరిమెంట్ చేస్తున్నారని టాక్.

Advertisement

Recent Posts

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

42 minutes ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

2 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

3 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

4 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

5 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

6 hours ago

MSVPG : వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటున్న చిరు ఫ్యాన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్

Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…

7 hours ago

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. బీజేపీ ఆగ్ర‌హం..!

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

8 hours ago