Ys Jagan is going on a tour of Visakhapatnam again
Ys jagan : వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, ఏపీ సీఎం జగన్ ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. తనదైన శైలిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల వద్ద ఇంప్రెషన్ కొట్టేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన వేసే స్కెచ్ చాలా మందికి తొందరగా అర్థం కాదు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ఆయన స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోనే ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోయినా.. ఆయన పెడుతున్న స్కీమ్స్.. విడుదల చేస్తున్న ఫండ్ జనానికి అందుతున్నాయి. దాదాపుగా జగన్ను తప్ప ఎమ్మెల్యేలను, నాయకులను చూడటం లేదు రాష్ట్ర ప్రజలు..
YS Jagan
వచ్చే ఎలక్షన్స్లో ఎలాగైనా పార్టీని గెలిపించేందుకు జగన్ ఇప్పటి నుంచి ఆలోచనలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెయిన్గా కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్లేస్లో వారికే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని టాక్. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎలాగో కాపులకే టికెట్ ఇవ్వాలి. రాయలసీమ, కోస్తాలో మాత్రం కాపుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. అనంతరపురం పట్టణ కాన్సిటెన్సిలో కాపు వారు ఎక్కువగా ఉంటారు. కానీ, 2 దశాబ్దాల నుంచి ఇక్కడ కమ్మ, రెడ్డి వర్గం నేతలే విజయం సాధిస్తున్నారు. టీడీపీ నుంచి 2014లో ప్రభాకర్ చౌదరి గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున అనంత వెంకట్రామిరెడ్డి గెలిచారు.
ఇక వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగే చాన్స్ ఉంది. దీంతో ఈ సారి అనంతపురం పట్టణ కాన్సిటెన్సి టికెట్ కాపు వర్గానికి చెందిన వారికే జగన్ కేటాయిస్తారని టాక్. వెంకట్రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపులో చీలక తెచ్చేందుకే జగన్ ఈ ఎక్పరిమెంట్ చేస్తున్నారని టాక్.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.