
BJP leaders Modi Shah don't want entry in YS Jagan andhra pradesh
Bharatiya Janata Party : ఒకనాడు రెండే సీట్లున్న బీజేపీ నేడు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాగా, రాజకీయం చేయడంలో బీజేపీ తర్వాతనే ఏ రాజకీయ పార్టీ అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటాయి. ప్రతీ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుని తగు రాజకీయ వ్యూహలు రచించి గెలుపుకోసం పాటు పడుతుంటారు కమలనాథులు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పాగా వేసేందుకుగాను బీజేపీ ప్లాన్ చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ను ఢీ కొట్టే ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తుందని సమాచారం.ఎన్నికలకు ముందర పలు రాష్ట్రాల్లో ఐటీ దాడులు నిర్వహించి బీజేపీ భయపెడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటాయి.
ys jagan VS BJP
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏపీ సీఎం జగన్ సన్నిహితులపై వరుసగా ఐటీ దాడులు చేస్తోందని టాక్ వినబడుతోంది. వైసీపీ రాజ్య సభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల ద్వారా వైసీపీ తమ ప్రత్యర్థే అనే సంగతి బీజేపీ పరోక్షంగా చెప్తోందని పలువురు అంటున్నారు. రాంకీ సంస్థలపై దాడులు జరిపిన ఆదాయ పన్ను శాఖ అధికారులు అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారట. ఈ క్రమంలోనే రాంకీ సంస్థపై భారీ ఫైన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జగన్కు అత్యంత సన్నిహితుడైన బిజినెస్ మ్యాన్ పార్థసారధిరెడ్డికి చెందిన హెటిరో సంస్థపైన కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.
Ysrcp
పార్థసారధిరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, ఈయనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల హెటిరో సంస్థకు జగన్ సర్కారు స్థలం కేటాయించింది. ధనవంతుడిగా పేరున్న పార్థసారధిరెడ్డి జగన్కు ఎలక్షన్ టైంలో ఆర్థిక సాయం చేసినట్లు పలువురు చెప్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కారును ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే దెబ్బతీయడానికి బీజేపీ పూనుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ను డైరెక్ట్ ఢీ కొన లేక ఇలా ప్లాన్ చేసి మరీ పరోక్షంగా దెబ్బ తీసేందుకుగాను కమలనాథులు వ్యూహాలు రచించినట్లు టాక్ వినబడుతోంది. త్వరలో జగన్ సన్నిహితులు మరికొందరిపై ఐటీ దాడులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకుగాను బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు వినికిడి.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.