Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరుగుతుందో అది క్షణాల్లో తెలిసిపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రతి ఇంటికి ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటున్నాయి. ఒకప్పుడు సైకిల్ ని ఉపయోగించేవారు దాంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి కాదు. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలికి జనాలు సుఖ పడిపోవడం అలవాటు చేసుకున్నారు.
అది ఎంత దూరమైనా సరే వాహనాలను వేసుకొని వెళుతున్నారు. ఇక రోడ్డుమీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. మనం కరెక్ట్ రూటులో వెళుతున్న ఎదురుగా వచ్చేవాళ్లతో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు సిమెంట్ ట్యాంకర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ మొయినాబాద్ సమీపంలో చోటుచేసుకుంది.
మొయినాబాద్ సమీపంలో విగ్నేష్ అనే యువకుడు రోడ్డు పక్కన భోజనం చేసి రూ.500 నోటు ఇచ్చాడు. చిల్లర లేదని హోటల్ నిర్వాహకులు చెప్పగా చిల్లర తెచ్చేందుకు వెళ్లాడు. డబ్బులు తీసుకొని వెళుతుండగా వెనకే సిమెంటు లారీ వచ్చి ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో విగ్నేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో కనిపించింది. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా విగ్నేష్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.