
A young man dead in Road accdent Viral Video
Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరుగుతుందో అది క్షణాల్లో తెలిసిపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రతి ఇంటికి ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటున్నాయి. ఒకప్పుడు సైకిల్ ని ఉపయోగించేవారు దాంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి కాదు. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలికి జనాలు సుఖ పడిపోవడం అలవాటు చేసుకున్నారు.
అది ఎంత దూరమైనా సరే వాహనాలను వేసుకొని వెళుతున్నారు. ఇక రోడ్డుమీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. మనం కరెక్ట్ రూటులో వెళుతున్న ఎదురుగా వచ్చేవాళ్లతో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు సిమెంట్ ట్యాంకర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ మొయినాబాద్ సమీపంలో చోటుచేసుకుంది.
A young man dead in Road accdent Viral Video
మొయినాబాద్ సమీపంలో విగ్నేష్ అనే యువకుడు రోడ్డు పక్కన భోజనం చేసి రూ.500 నోటు ఇచ్చాడు. చిల్లర లేదని హోటల్ నిర్వాహకులు చెప్పగా చిల్లర తెచ్చేందుకు వెళ్లాడు. డబ్బులు తీసుకొని వెళుతుండగా వెనకే సిమెంటు లారీ వచ్చి ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో విగ్నేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో కనిపించింది. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా విగ్నేష్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.