Categories: Newsvideos

Viral Video : విద్యార్థులతో కుర్చీలు వేయించుకొని.. వరద నీటిని దాటుతున్న ఓ ఉపాధ్యాయురాలు..

Advertisement
Advertisement

Viral Video : ఉపాధ్యాయురాలు అంటే దైవం తరువాత గురువే మనకు దేవుడు అంటుంటారు. గురువు అంటే పిల్లలకు బోధనలు చేసి జ్ఞానం, విజ్ఞానం గురించి తెలియజేసే వారి గురువు.. పిల్లలకు పాఠాలను చెప్పి మంచి విషయాలను అందిస్తూ చెడుకు దూరంగా ఉంచి వారిని తీర్చిదిద్ది ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తారు గురువులు.. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కొందరు టీచర్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ ను తీసుకువచ్చి పిల్లల మీద రుద్దుతున్నారు. పిల్లల్ని కొడుతున్నారు. అలాగే కొందరైతే పిల్లల్ని హింసకి గురి చేస్తున్నారు. ఇలా ఉన్నది గురువుల పరిస్థితి. ఇలాంటి ఒక పరిస్థితికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Advertisement

అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు చాలా చోట్లలో నీరు ఆగి ఉండడం, అందరికీ తెలిసిన విషయమే. ఇండ్లలో స్కూళ్లలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఒక స్కూల్లో కూడా ఇలాగే నీరు ఆగి ఉన్నాయి. దానిలో నుంచి పిల్లలు ప్రతిరోజు స్కూల్ కి వెళ్తున్నారు. అయితే ఒక టీచర్ స్కూల్ లకు వెళ్లడానికి ,నీరు అడ్డంగా ఉండడం చూసి, వాటిని తాకకుండా వెళ్లాలి. అని ఆలోచించి అక్కడ చదువుతున్న విద్యార్థులను కొన్ని కుర్చీలను తీసుకువచ్చి, బయట నుండి స్కూల్ లోపలి వరకు వరుసగా వేయమని చెప్పింది. అయితే విద్యార్థులు అదే వరద నీటి లో తిరుగుతూ వాళ్లు ఆ కుర్చీలను వేశారు. అప్పుడు ఒకటి తర్వాత ఒకటి దాటుకుంటూ ఆమె లోపలికి వచ్చింది.

Advertisement

Teacher crossing the flood water with students on chairs

అయితే అలా దాటుతుండగా కింద పడపోయింది. అప్పుడు అందులో ఒక అమ్మాయి తనని కింద పడకుండా పట్టుకుంది. ఆ విద్యార్థి అప్పుడు వరద నీటిలోనే ఉన్నారు. ఇలా టీచర్ కుర్చీల ద్వారా వరద నీటిని దాటుతుండగా, దీనిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చెక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో మధుర జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ వీడియో పై అధికారుల వరకు చేరుకుంది. వారు దీనిపై మండిపడుతూ ఆమెను టీచర్ పోస్ట్ నుంచి తొలగించారు. చాలామంది ఇలాగే వింత విన్యాసాలు చేస్తూ పిల్లల్ని బలి చేస్తున్నారు.. అలాంటి వారికి కూడా ఇలాంటి గతినే పట్టించాలి. అంటున్న నేటి విజన్లు.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

31 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.