Viral Video : ఈమధ్య కాలంలో పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు టీచర్స్ తమ హద్ధులు దాటి ప్రవర్తిస్తున్నారు. స్కూల్ లో పిల్లలు చిన్న తప్పు చేసినా సరే వారు మృగాల్లా వారి మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. ప్పటికే పేరెంట్స్ ఈ విషయంపై స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు మారట్లేదు. లేటెస్ట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ లో హోమ్ వర్క్ చేయలేదని పిల్లాడిని చావబాదాడు అక్కడ టీచర్ సతీష్. అది కాస్త సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. పిల్లాడు దెబ్బలతో ఇంటికి రావడంతో స్కూల్ కి వెళ్లి సీసీ ఫుటేజ్ చూసిన పేరెంట్స్ ఆ టీచర్ పై పోలీస్ కేసు పెట్టారు. ఆరో తరగతి చదువుతున్న విద్యార్ధిని చావబాదే సరికి తన పిల్లాడి ఒంటిపై దెబ్బలు చూసిన తల్లిదండ్రులు టీచర్ ని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం పై కూడా పేరెంట్స్ ఫైర్ అయ్యారు.
ఎలాంటి అనుభవం ఇంకా టీచర్ గా కనీస అర్హత లేని వారిని పెట్టుకోవడం వల్లే ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. పిల్లాడికి చెప్పాల్సిన విధంగా చెప్పాలి లేదంటే వారి పేరెంట్స్ కు కంప్లైంట్ ఇవ్వాలి తప్ప హోమ్ వర్క్ చేయలేదని వారిని చితకబాదడం లాంటి పనుల వల్ల టీచర్స్ అంటేనే ఒక అపకీర్తి వచ్చేలా చేస్తున్నారు.
ఐతే ఈ విషయంలో టీచర్స్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారని అర్ధమవుతుంది. టీచర్ సతీష్ ని పోలీసులు విచారిస్తుండగా కేసు తర్వాత ఏమైంది అన్నది ఇంకా బయటకు రాలేదు.విద్యార్ధుల మీద తన ఇంటి దగ్గర ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటున్నందు వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా విద్యార్ధులను బయట పెట్టాలి చదివేందుకు ఆసక్తి కలిగేలా చేయాలి కానీ ఇలా చావబాఇతే ఇంకోసారి వారు స్కూల్ కు వెళ్లేందుకు కూడా భయపడతారని చెప్పొచ్చు.
BP Control : ఆకు కూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే…
Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ…
Teeth : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన…
Zodiac Signs : అట్లతద్ది ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను పెళ్లి కాని వారు మంచి భర్త…
Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్…
Farmers : మన దేశంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా…
Ap Govt New Pensions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లబ్ధి…
HYDRA : GHMC పరిధిలోని పబ్లిక్ ఆస్తులు మరియు విపత్తు నిర్వహణను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైడ్రా (హైదరాబాద్…
This website uses cookies.