
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరీకీ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి సీఎం నివాళులర్పించారు. సీఎం రెసిడెన్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను ఉత్తమ పౌరులగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. చదువే తరగని ఆస్తి అని, గురువే రూపశిల్పి అని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సర్వేపల్ల రాధాకృష్ణన్ రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారని తెలిపారు సీఎం జగన్.
Brinjal Chicken Curry : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రత్యేక వంటకం వంకాయ చికెన్ కర్రీ. సాధారణంగా…
Coconut Water : వేసవి వచ్చిందంటే చాలు … భానుడి భగభగలకు శరీరం వెంటనే అలసటకు గురవుతుంది. అధిక చెమటలు,…
Holi : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ఒక సహజ ప్రక్రియ. ప్రతి నెలలో ఒకసారి లేదా కొన్ని గ్రహాలు…
SL vs NZ T20 World Cup 2026 ICC T20 ప్రపంచ కప్ 2026 ICC T20 World…
Dhurandhar Telugu : టాలీవుడ్లో Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…
AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను…
Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…
Tirumala Tirupati Laddu : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…
Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…
Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…
PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…
This website uses cookies.