AP : ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్.. వాటి ధరలు ఒక్కసారిగా తగ్గింపు..?
AP : ఈ మధ్య సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు విషయంలో వారి బాధ వర్ణనాతీతం. ప్రతి ఒక్కరూ కూడా బియ్యం నుంచి కూరలు వరకు అన్నిటినీ ప్రతిరోజు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సామాన్యుల పరిస్థితిని అర్ధం చేసుకున్న AP Govt ఏపీ ప్రభుత్వం పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వంకాయ, టమాటా సహా పలు కూరగాయల ధరలను స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తోంది.
AP : ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్.. వాటి ధరలు ఒక్కసారిగా తగ్గింపు..?
కూరగాయల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ స్పష్టం చేశారు. టమాటా, వంకాయ, పచ్చి మిర్చి, ఎండు మిర్చి వంటి కూరగాయల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలను తగ్గించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. తద్వారా సామాన్యుల పై కాస్త ఖర్చు తగ్గి భారం దింపుతుంది. తాజాగా కిలో 150 రూపాయలు ఉన్న కందిపప్పును కేజీ రూ.120కు.. అంటే 30 రూపాయలు తగ్గించి రైతు బజార్లో విక్రయిస్తున్నారు. రైతులు తగిన మద్దతు ధర లేక ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.