
Vangaveeti Radha : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించే దమ్ముందా... వంగవీటి రాధా...!
Vangaveeti Radha : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పగలు రాత్రి తేడా లేకుండా ప్రజాగలం భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ నియోజకవర్గంలో ప్రజాగలం భారీ బహిరంగ సభలను నిర్వహించారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడుతో పాటు వంగవీటి రాధ కూడా విచ్చేసి ప్రచారాలలో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే వంగవీటి రాధా మాట్లాడుతూ వైయస్ జగన్ పై అలాగే వైసీపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదే పదే పలు సందర్భాలలో బట్టన్ నొక్కామని చెబుతున్నారు. అలాగే ప్రజల వద్ద నుండి ఎంత నొక్కేసావు కూడా కాస్త చెప్పు జగన్ అంటూ ప్రజలందరూ కోరుకుంటున్నారని వంగవీటి రాధ తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం చేయడం లేదని సంక్షేమం పేరుతో పేద ప్రజల కడుపు కొడుతూ దోచుకుంటున్నాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే సింహం బయలుదేరిందని చెప్తున్నారు. సింహాలు పులులు ఉండాల్సింది అడవుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు అని ఈ సందర్భంగా వంగవీటి రాధా వ్యాఖ్యానించారు.ప్రజలు సమర్థవంతమైన నాయకుడు కావాలని కోరుకుంటున్నారని అలాంటి రాజకీయ అనుభవం నాయకత్వం కలిగిన ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు అని రాధా తెలిపారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు దిక్షూచి కింద భవిష్యత్తులో నిలబడతారని తెలిపారు.
Vangaveeti Radha : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించే దమ్ముందా… వంగవీటి రాధా…!
ఇక ఈరోజు జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ తక్కువ సీట్లు తీసుకున్నారని అంటున్నారు. అలాంటి వారందరికీ ఒకటే సవాల్. పులివెందులనా, పిఠాపురం మా చూసుకుందామంటూ రాదా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన మరియు టీడీపీ ప్రజలంతా కలిసి పోరాడితే విజయం మన సొంతమవుతుందని తెలిపారు. ఇక ఈ రెండు వారాలు పాటు మనం కలిసికట్టుగా పోరాడుదాం అని మన భవిష్యత్తును చంద్రబాబు చేతిలో పెడదామంటూ రాధా వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు కచ్చితంగా మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని తెలిపారు. కులాభిమానం ,మతాభిమానం ప్రాంతీయ అభిమానం పక్కనపెట్టి అందరం కలిసికట్టుగా చంద్రబాబుకు అండగా నిలబడి గెలిపిద్దామని కోరారు.
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
This website uses cookies.