Brahmam Gari Kalagnanam : 2024 జనవరి నుండి కచ్చితంగా జరిగే ఆ 10 సంఘటనలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmam Gari Kalagnanam : 2024 జనవరి నుండి కచ్చితంగా జరిగే ఆ 10 సంఘటనలు ఇవే…!

 Authored By aruna | The Telugu News | Updated on :25 February 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Brahmam Gari Kalagnanam : 2024 జనవరి నుండి కచ్చితంగా జరిగే ఆ 10 సంఘటనలు ఇవే...!

Brahmam Gari Kalagnanam : బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటివరకు ఎన్నో పోల్లు పోకుండా జరిగాయి. మరికొన్ని కచ్చితంగా జరగబోతున్నాయి. భవిష్యత్తుని తన మనో నేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో విపులంగా వివరించారు. ఆయన రచించిన కాలజ్ఞాన పత్రాలు ఇప్పటివరకు కొన్ని లభ్యంగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయి. మరి వీర బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో అంటే 2024 సంవత్సరం అనగా శ్రీ క్రోటి నామ సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఏమని చెప్పారు. ఇప్పుడు తెలుసుకుందాం.. తన పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట. అసలు యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 20024 సంవత్సరంలో మరిన్ని కష్టాలను ఎదురుకోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు.

రోజురోజుకీ దేశాల మధ్య వర్గ వైశ్యామ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట.. ప్రపంచ దేశాలు మొత్తం ముస్లిం మేతర దేశాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయట.. ఈ మారుణకాండలో ఎంతోమంది అమాయకులు చనిపోతారట. రాబోవు వైశాల్ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యం ఒక కారుణంలో ఉన్న వింత వ్యాధి పుట్టి అది క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి వలన పడి అనేక మంది ప్రజలు ఒంటినిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహా నగరాన్ని ముంచిత్తుతాయంట..2024 సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట.

దీనివల్ల అపార ప్రాణం ఆస్తి నష్టం కలుగుతుందట. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతిలను అప్పటినుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. రోజురోజుకీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగం పెరిగిపోతుందట. దీని మూలంగా నిరుద్యోగం పెరగడంతో పాటు మిషన్స్ మనుషుల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోబోతున్నాయట. చింత చెట్టుకి చామంతి పూలు పూస్తాయి అంట.. ఉదయగిరి కొండపై రోజు అర్ధరాత్రి ఒక అద్భుతం జరగబోతోంది. ఎవరు ఊహించని విధంగా భూమి వైపు దూసుకొస్తుందట. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు. బిక్షమెత్తిన వారు ఐశ్వర్యములు పొందుతారట. క్రూర మృగాలు అడవిని వదిలి పట్టణాలు గ్రామాల్లో సంచరిస్తాయట. మండలం అనగా తమిళనాడులో అతిపెద్ద దుకాణాలు కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుండట. ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మృతి చెందుతారట. పంది కడుపున కోతి. కోతి కడుపున కుక్క జన్మిస్తాయట ఇక దేవాలయాల్లో విలువైన దేవత విగ్రహాలు దొంగల పాలవుతాయి అంట. ఇలా భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది