Sraavana Masam : శ్రావణమాసంలో ఈ మంత్రాలను జపిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి...తప్పక తెలుసుకోండి...
Sraavana Masam : జ్యోతిష్య శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నిసార్లు విధివిధానాలతో పూజ విధంగా నిర్వహిస్తే మరికొన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తే సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వుచ్చరించవలసిన మంత్రాలు శ్లోకాలు సరిగ్గా చదవాలి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
భారత సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన అత్యంత అమూల్యమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. దీని ద్వారా వ్యక్తుల జీవితాలకు సంబంధించి అనేక విషయాలను అధ్యయనం చేయవచ్చు. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే అచరించాల్సిన మంత్రాలు శోకాలు సరిగ్గా పటించాలి లేకపోతే ఫలితం ఉండదు. కష్టాలలో ఉన్నప్పుడు ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య తీవ్రంగా ఉంటే ఈ మంత్రాన్ని జపించాలి. జ్యోతిష్యంలో తీవ్రమైన ఇబ్బంది భరిస్తున్నప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని పట్టించాలి. ” సర్వేశ్వరాయ సర్వ విజ్ఞ వినాశనే మధుసూదనాయన స్వాహా ” అనే మంత్రాన్ని జపించాలి. దీనితో పాటు ” ఉగ్రవీర మహావిష్ణువు జ్వలంతం సర్వతో ముఖం నరసింహ వేసిన భద్రం మృత్యుం వ్రతం నమామ్యహం ” అనే మంత్రాన్ని జపించాలి.ఈ విధంగా చేయడం ద్వారా నరసింహ స్వామి కరుణిస్తాడని ఆయన దయ ఎప్పుడు తమపైనే ఉంటుందని నమ్ముతారు. జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కృష్ణుని స్మరణ తెచ్చుకోవాలి. అందుకే ” కృష్ణయ్య వాసుదేవాయ హరే పరమాత్మ ప్రగత నేత హాతే గోవిందాయే నమో నమఃః ” అనే మంత్రాన్ని జపించాలి.
Sraavana Masam : శ్రావణమాసంలో ఈ మంత్రాలను జపిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి…తప్పక తెలుసుకోండి…
అంతేకాకుండా ” శ్రీకృష్ణాయ నమః ” అనే మంత్రాన్ని కూడా చదవాలి.ఈ రెండు మంత్రాలను జపించడం వలన మాధవుడు సంతోషిస్తాడని నమ్మకం. కోర్టు కేసులో ఇబ్బంది పడుతుంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారు క్రమం తప్పకుండా ” హనుమతే రుద్రాత్మ కాయ ఆమ్ పట్ అనే మంత్రాన్ని జపించాలి “. అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు శ్రీరాముడిని సీతాదేవిని స్మరించుకోవాలి. అనంతరం స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందడమే కాకుండా ప్రతికూల పనులు కూడా క్షీణిస్తాయి. ” ఓం జూమ్ సుం ” అనే మూడు అక్షరాల మంత్రం మృత్యును దారిద్రాన్ని బంధించే మంత్రం. శివ విష్ణు సూర్యతి దేవతలంతా దీన్ని పటించేవారు. మీరు ఉదయం మంత్రాలని జపించాలి అనుకుంటే క్రమం తప్పకుండా చేయండి. వివిధ ప్రదేశాలు కాకుండా ఒక ప్రదేశం లోనే ఈ మంత్రాలను జపించండి. ప్రారంభించే స్థలం సమయాన్ని అనుసరించండి. తద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు.
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు,…
Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్కు…
Yogandhra 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్…
Kubera First Day Collections : శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందానా కీలక పాత్రలో…
Today Gold Price : బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. జూన్ 21న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల…
Breathing Pattern : సాధారణంగా శ్వాస విధానం ద్వారా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము ఈజీగా పసిగట్ట వచ్చంటున్నారు నిపుణులు.…
This website uses cookies.