
Sraavana Masam : శ్రావణమాసంలో ఈ మంత్రాలను జపిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి...తప్పక తెలుసుకోండి...
Sraavana Masam : జ్యోతిష్య శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నిసార్లు విధివిధానాలతో పూజ విధంగా నిర్వహిస్తే మరికొన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తే సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వుచ్చరించవలసిన మంత్రాలు శ్లోకాలు సరిగ్గా చదవాలి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
భారత సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన అత్యంత అమూల్యమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. దీని ద్వారా వ్యక్తుల జీవితాలకు సంబంధించి అనేక విషయాలను అధ్యయనం చేయవచ్చు. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే అచరించాల్సిన మంత్రాలు శోకాలు సరిగ్గా పటించాలి లేకపోతే ఫలితం ఉండదు. కష్టాలలో ఉన్నప్పుడు ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య తీవ్రంగా ఉంటే ఈ మంత్రాన్ని జపించాలి. జ్యోతిష్యంలో తీవ్రమైన ఇబ్బంది భరిస్తున్నప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని పట్టించాలి. ” సర్వేశ్వరాయ సర్వ విజ్ఞ వినాశనే మధుసూదనాయన స్వాహా ” అనే మంత్రాన్ని జపించాలి. దీనితో పాటు ” ఉగ్రవీర మహావిష్ణువు జ్వలంతం సర్వతో ముఖం నరసింహ వేసిన భద్రం మృత్యుం వ్రతం నమామ్యహం ” అనే మంత్రాన్ని జపించాలి.ఈ విధంగా చేయడం ద్వారా నరసింహ స్వామి కరుణిస్తాడని ఆయన దయ ఎప్పుడు తమపైనే ఉంటుందని నమ్ముతారు. జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కృష్ణుని స్మరణ తెచ్చుకోవాలి. అందుకే ” కృష్ణయ్య వాసుదేవాయ హరే పరమాత్మ ప్రగత నేత హాతే గోవిందాయే నమో నమఃః ” అనే మంత్రాన్ని జపించాలి.
Sraavana Masam : శ్రావణమాసంలో ఈ మంత్రాలను జపిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి…తప్పక తెలుసుకోండి…
అంతేకాకుండా ” శ్రీకృష్ణాయ నమః ” అనే మంత్రాన్ని కూడా చదవాలి.ఈ రెండు మంత్రాలను జపించడం వలన మాధవుడు సంతోషిస్తాడని నమ్మకం. కోర్టు కేసులో ఇబ్బంది పడుతుంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారు క్రమం తప్పకుండా ” హనుమతే రుద్రాత్మ కాయ ఆమ్ పట్ అనే మంత్రాన్ని జపించాలి “. అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు శ్రీరాముడిని సీతాదేవిని స్మరించుకోవాలి. అనంతరం స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందడమే కాకుండా ప్రతికూల పనులు కూడా క్షీణిస్తాయి. ” ఓం జూమ్ సుం ” అనే మూడు అక్షరాల మంత్రం మృత్యును దారిద్రాన్ని బంధించే మంత్రం. శివ విష్ణు సూర్యతి దేవతలంతా దీన్ని పటించేవారు. మీరు ఉదయం మంత్రాలని జపించాలి అనుకుంటే క్రమం తప్పకుండా చేయండి. వివిధ ప్రదేశాలు కాకుండా ఒక ప్రదేశం లోనే ఈ మంత్రాలను జపించండి. ప్రారంభించే స్థలం సమయాన్ని అనుసరించండి. తద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. సకల పాపాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు.
Vijaya Milk : తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా…
YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…
Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…
TKGKS - KANA - Khammam : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…
Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…
IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…
HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…
Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…
This website uses cookies.