Zodiac Signs : 2025 ఫిబ్రవరి తరువాత ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే… వద్దన్నా డబ్బే డబ్బు అంటున్నా బాబా వంగ…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : 2025 ఫిబ్రవరి తరువాత ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే… వద్దన్నా డబ్బే డబ్బు అంటున్నా బాబా వంగ…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 February 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : 2025 ఫిబ్రవరి తరువాత ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే... వద్దన్నా డబ్బే డబ్బు అంటున్నా బాబా వంగ...?

Zodiac Signs : 2025 వ సంవత్సరములో ఫిబ్రవరి నెల తరువాత కొన్ని గ్రహాల కారణంగా ద్వాదశ రాశుల వారికి జాతకాలులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2025వ సంవత్సరం ఫిబ్రవరి ఈ నెల తరువాత ఏ రాశులకు నక్క తోక తొక్కిన అదృష్టం రాబోతుంది. ఈ వారికి ధనయోగం కలుగుతుందని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు బాబా వంగ తన అంచనాలతో ఎప్పుడో తెలియజేశారు.

Zodiac Signs 2025 ఫిబ్రవరి తరువాత ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే వద్దన్నా డబ్బే డబ్బు అంటున్నా బాబా వంగ

Zodiac Signs : 2025 ఫిబ్రవరి తరువాత ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే… వద్దన్నా డబ్బే డబ్బు అంటున్నా బాబా వంగ…?

Zodiac Signs 2025 నక్క తొక్కిన అదృష్ట రాశులు… బాబా వంగ ప్రిడిక్షన్

బాబా వంగ 996లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ బాబా వంగ జ్యోతిష్య శాస్త్ర అంజనాలు నేటికీ చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఆయన ప్రిడిక్షన్ నిజమైంది. బాబా వంగ తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందుగానే పసిగట్టి చెప్పేవారు. ఇటువంటి క్రమంలోనే 2025లో ఫిబ్రవరి నెల తర్వాత ఏ రాశి వారికి అదృష్టాలు కలిసి రాబోతున్నాయో చెప్పవచ్చు. మరి బాబా వంగ అంచనా ప్రకారం ఏ వారికి నక్క తోక తొక్కిన అదృష్టం కలగబోతుందో తెలుసుకుందాం…

మేషరాశి : మేష రాశి వారికి జ్యోతిష్య శాస్త్రంలో అంచనాల ప్రకారం బాబా వంగ చెప్పినట్లుగా మేష రాశి వారికి 2025 వ సంవత్సరంలో ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో గొప్ప విజయాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో మేష రాశి వారికి పడిన కష్టానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. ధనం సంపాదించడానికి గొప్ప అవకాశాలు చేజిక్కించుకుంటారు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చిన సరే మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆచరణలో మేష రాశి వారికి సంపదలతో పాటు పురోగతి కూడా లభిస్తుందని బాబా వంగ అంచనాల ప్రకారం తెలియజేశారు. ఈ మేష రాశి జాతకులు ఏడాదిలో ఉన్నత స్థానాలను చేరుకుంటారని బాబా వంగ శాస్త్ర అంచనా ప్రకారం తెలియజేశారు పండితులు.

వృషభ రాశి : శుభ రాశి వారు 2025 ఫిబ్రవరి తర్వాత బాబా వంగ జ్యోతిష్య పండితులు చెప్పిన ప్రకారం మీరు ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు అని తెలిపారు. బాబా వంగ అంచనా ప్రకారం వృషభ రాశి వారికి అదృష్ట యోగం కలుగుతుందని తెలియజేశారు. ఏడాదిలో శ్రమకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. 2025లో ఆర్థికంగా ఎంతో బలంగా స్థిరపడతారని వంగా జ్యోతిష్యం అంచనా ప్రకారం వెల్లడించారు. వ్యాపారాలు చేసే వారికి ఏ విజయాలు అందుకుంటారని బాబావంగా తెలియజేశారు.

కర్కాటక రాశి : కటక రాశి వారికి బాబా వంగ జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం ఈ ఏడాదిలో ఈ రాశి వారికి శుభాలు కలిగే సంవత్సరముగా తెలిపారు. ముఖ్యంగా ఫిబ్రవరి తరువాత వీరికి కలిసి వస్తుందని తెలిపారు. కర్కాటక రాశి వారికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత ఇప్పటికే ఉన్న వ్యాపారాలు కూడా విస్తరించడానికి కూడా అద్భుతమైన సమయం అని బాబా వంగ పేర్కొన్నారు. వీరికి ఆర్థికంగా కూడా స్థిరత్వం కలిగి ఉంటారు. ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. తన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది కలిసి వచ్చే సంవత్సరం.

కుంభరాశి : కుంభ రాశి వారు బాబా వంగ చెప్పినట్లుగా 2025లో ఫిబ్రవరి తరువాత వీరు విజయాలు సొంతం చేసుకుంటారు. కానీ అతి పెద్ద సవాలను ఎదుర్కొన్న తర్వాత విజయాలు సాధించుతారు. రంగాలలోనూ మరియు ఆర్థికంగానూ ఎంతో ప్రయోజనాలను అందుకోబోతున్నారు. శని ఈ కారణంగా కుంభరాశి వారిలో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం బాగా పెరుగుతుందని తెలియజేశారు పితామహుడైన బాబా వంగ.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది