
TTD : శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్ట ఉందా... ఈ అద్భుతం గురించి తప్పక తెలుసుకోండి...?
TTD : భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి క్షేత్రం కూడా ఒకటి. అయితే ఈ తిరుమల తిరుపతిలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు రెండు మార్గాల ద్వారా శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. దానిలో ఒకటి అలిపిరి మార్గం. ఇక ఈ అలిపిరికి మార్గం గుండా వెళ్లేటప్పుడు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. మరి అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి అనే సందేహం అందరిలోనూ ఉంది. అలిపిరి ప్రదేశంలో గల తలయేరు గుంటు దగ్గర కనిపించే పాదాలని శ్రీపాదములుగా పిలుస్తుంటారు. కొండమీద స్వామి వారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి అతను రామానుచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే. కొండ నుంచి నంబి గోవిందరాజ పటాల నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశానికి చేరుకుని గోఆరాధన చేసేవారట. దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున సాయంత్రం మాత్రమే అవుతుందని బాధపడేవారు. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామి ఆయన కలలో కనిపించి నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నీవు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చని అన్నారు.
అందుకే అలిపిరిలో శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లే వచ్చాయి. కాలినడక మార్గంలో వెళ్లే వారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పరాల మండపం. దీనినే పాదాల మండపం అని కూడా అంటారు.అయితే మన తెలుగువారికి శ్రావణ శనివారం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఆ రోజున ఉపవాసం ఉండడం, పిండి తాళికలు వేయడం వంటివి సాంప్రదాయంగా వస్తున్నాయి. అలాగే కంచి ప్రాంతంలోని హరిజన ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాదముద్రలని కొలత వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుంచి ఒకరు నుండి ఒకరు శ్రీవారి చొప్పులను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదాల ముద్రలను పూజా మందిరిలో పెడతారు. ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతాయి కారణం ఏమిటి అంటే తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామి వారు కొండ దిగి వస్తారట. అలివేలు మంగమ్మ దగ్గరకు వెళ్లి తిరిగి కొండెక్కే సమయంలో మరల పాదరక్షకలను ఇక్కడే వదిలి వెళ్తారని పురాణాల్లో చెప్పబడుతుంది. శ్రీవారి బంగారు పాదాలు ఎల్లప్పుడూ తులసి పుష్పాలతో నిండి ఉంటాయి.
TTD : శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్ట ఉందా… ఈ అద్భుతం గురించి తప్పక తెలుసుకోండి…?
ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీవారి బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. శుక్రవారం అభిషేకానికి ముందు బంగారు పాదాల కవచాలను పక్కకు తీసి స్నాన పీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థాలతో అభిషేకం చేయిస్తారు. అభిషేక అనంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అది శ్రీవారి పాదాలకు ఉన్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరములే భక్తులకు శరణులు అంటూ కుడిచేతిని పాదాల వైపు చూపి దర్శించుకోని తరించమంటారు. ఆయన తను ఉన్నాను అని గుర్తించడానికి పాదాలను విశేషంగా చూపిస్తాడు. శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్టం ఉంది.
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
This website uses cookies.