Categories: DevotionalNews

TTD : శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్ట ఉందా… ఈ అద్భుతం గురించి తప్పక తెలుసుకోండి…?

Advertisement
Advertisement

TTD : భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి క్షేత్రం కూడా ఒకటి. అయితే ఈ తిరుమల తిరుపతిలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు రెండు మార్గాల ద్వారా శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. దానిలో ఒకటి అలిపిరి మార్గం. ఇక ఈ అలిపిరికి మార్గం గుండా వెళ్లేటప్పుడు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. మరి అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి అనే సందేహం అందరిలోనూ ఉంది. అలిపిరి ప్రదేశంలో గల తలయేరు గుంటు దగ్గర కనిపించే పాదాలని శ్రీపాదములుగా పిలుస్తుంటారు. కొండమీద స్వామి వారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి అతను రామానుచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే. కొండ నుంచి నంబి గోవిందరాజ పటాల నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశానికి చేరుకుని గోఆరాధన చేసేవారట. దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున సాయంత్రం మాత్రమే అవుతుందని బాధపడేవారు. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామి ఆయన కలలో కనిపించి నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నీవు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చని అన్నారు.

Advertisement

అందుకే అలిపిరిలో శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లే వచ్చాయి. కాలినడక మార్గంలో వెళ్లే వారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పరాల మండపం. దీనినే పాదాల మండపం అని కూడా అంటారు.అయితే మన తెలుగువారికి శ్రావణ శనివారం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఆ రోజున ఉపవాసం ఉండడం, పిండి తాళికలు వేయడం వంటివి సాంప్రదాయంగా వస్తున్నాయి. అలాగే కంచి ప్రాంతంలోని హరిజన ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాదముద్రలని కొలత వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుంచి ఒకరు నుండి ఒకరు శ్రీవారి చొప్పులను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదాల ముద్రలను పూజా మందిరిలో పెడతారు. ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతాయి కారణం ఏమిటి అంటే తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామి వారు కొండ దిగి వస్తారట. అలివేలు మంగమ్మ దగ్గరకు వెళ్లి తిరిగి కొండెక్కే సమయంలో మరల పాదరక్షకలను ఇక్కడే వదిలి వెళ్తారని పురాణాల్లో చెప్పబడుతుంది. శ్రీవారి బంగారు పాదాలు ఎల్లప్పుడూ తులసి పుష్పాలతో నిండి ఉంటాయి.

Advertisement

TTD : శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్ట ఉందా… ఈ అద్భుతం గురించి తప్పక తెలుసుకోండి…?

ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీవారి బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. శుక్రవారం అభిషేకానికి ముందు బంగారు పాదాల కవచాలను పక్కకు తీసి స్నాన పీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థాలతో అభిషేకం చేయిస్తారు. అభిషేక అనంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అది శ్రీవారి పాదాలకు ఉన్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరములే భక్తులకు శరణులు అంటూ కుడిచేతిని పాదాల వైపు చూపి దర్శించుకోని తరించమంటారు. ఆయన తను ఉన్నాను అని గుర్తించడానికి పాదాలను విశేషంగా చూపిస్తాడు. శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్టం ఉంది.

Advertisement

Recent Posts

Jani Master : నాకు ఈ పిల్ల దొరికింది కన్నీళ్లు పెట్టించిన జాని మాస్టర్..!

Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…

58 minutes ago

Ambati Rambabu : కొండంత సింపతీ.. అంబటి రాంబాబుకి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చిన చంద్రబాబు..!

Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…

2 hours ago

Ration cards : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. రేషన్ కార్డులపై శుభవార్త తెలిపిన ప్రభుత్వం…!

Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…

3 hours ago

Driving Licence : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఈ మార్పులు తప్పనిసరి .. లేకపోతే ఇబ్బందులే..!

Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…

4 hours ago

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…

5 hours ago

World’s Most Expensive Wood : బంగారం కూడా దీని ముందు దిగదుడుపే.. కేజీ కోటి పైమాటే.. ఈ చెట్టు ముక్క దొరికితే మీ దశ తిరిగినట్టే..!

World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…

6 hours ago

Redmi K100 Review : రెడ్‌మీ నుంచి కొత్త బీస్ట్ ఫోన్.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది..!

Redmi K100 Review : సాధారణంగా రెడ్‌మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…

7 hours ago

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్‌క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !

Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars  రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు…

8 hours ago