Categories: EntertainmentNews

Katrina Kaif : రష్మిక లాగే కత్రినా కైఫ్… అసభ్యకరమైన ఫేక్ ఫోటో వైరల్ ..!

Katrina Kaif : ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు చెడు పనులకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను అసభ్యంగా చూపిస్తున్నారు. మొన్ననే నేషనల్ క్రష్ రష్మిక ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తన ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఇది దేశమంతటా వైరల్ గా మారింది. మొదట ఈ వీడియోలో ఉంది రష్మిక అని అందరూ అనుకున్నారు. అంతలా మార్ఫింగ్ చేశారు. నిశితంగా పరిశీలిస్తే ఈ వీడియోలో రష్మిక కాదు వేరే అమ్మాయిని తెలిసింది. దీంతో ఈ వీడియో చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు సైతం దీనిపై స్పందించారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

అయితే తాజాగా మరో హీరోయిన్ ఈ సమస్యను ఫేస్ చేస్తుంది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సైతం దీని బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఆమె ఫోటోని కూడా డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇందులో ఆమె దుస్తులు లేనివిధంగా చూపించారు. ఇదే ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ప్రస్తుతం కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ తో కలిసి ‘ టైగర్ 3 ‘ సినిమాలో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈనెల 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో భాగంగా హాలీవుడ్ స్టంట్ ఉమెన్ తో కలిసి ఫైట్ చేస్తుంది. జస్ట్ టవల్ కట్టుకొని ఫైట్ చేయడం హైలైట్ గా నిలిచింది. కానీ ఇందులో కేవలం టవల్ మాత్రమే కాదు కత్రినా ఇన్నర్ గా వైట్ కట్ టవల్ ని ధరించింది.

దీంతో ఈ ఫేక్ ఫోటోపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని ఎంత దారుణంగా వాడుతున్నారో చూడండి అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. మంచి కంటే దీన్ని చెడు కోసం మరీ ముఖ్యంగా ఆడవాళ్లను అసభ్యంగా చూపించడం కోసం వాడుతున్నారని, దీనిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కత్రినా తో పాటు సచిన్ కూతురు సారా కూడా దీని బారిన పడినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇకనైనా దీనిపై స్పందించి ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Recent Posts

Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!

Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…

55 minutes ago

Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్

Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…

2 hours ago

Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!

Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…

3 hours ago

Turmeric Water Bath : ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలపండి.. ఆ తరువాత జరిగే అద్భుతం తెలిస్తే షాకే…?

Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…

4 hours ago

Uppal : ఫ‌లించిన ప‌ర‌మేశ‌న్న కృషి.. మంత్రి ఆదేశాల‌తో జీహెచ్ఎంసీ చేతికి ఉప్ప‌ల్‌ ర‌హ‌దారి ప‌నులు..!

Uppal  : ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫ‌లించింది. ఫ‌లితంగా…

5 hours ago

Today Gold Rates : మ‌హిళ‌ల‌కు శుభవార్త.. భారీ త‌గ్గిన బంగారం , వెండి ధ‌ర‌లు..!

Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…

5 hours ago

Mutton Bone Soup : విరిగిన ఎముకలు తిరిగి అతకాలంటే మటన్ సూపు తాగాలా… ఇది ఎంతవరకు నిజం…?

Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…

6 hours ago

Yamadharma Raja : చనిపోయిన వ్యక్తులు నరకానికి ఎలా వెళతారో తెలుసా… ఇది తెలిస్తే భయంతో వణికిపోతారు…?

Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం…

7 hours ago