Maa association Manchu Vishnu comments
Manchu Vishnu : ప్రస్తుతం మా అసోసియేషన్ లో సొంత బిల్డింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే ఇంతవరకు సొంత బిల్డింగ్ కి పునాది రాయి పడలేదు. ఓ సందర్భంలో తాను నిర్మించడానికి రెడీగా ఉన్నా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని మంచు విష్ణు తెలిపారు. ఆ తర్వాత మా నుంచి కానీ అధ్యక్షుడి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంకా విష్ణు పదవి కాలం ఒక ఏడాది మాత్రమే ఉంది. ఈలోపు బిల్లింగ్ పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు. ఈ విషయంలో మాలో ఏం జరుగుతుందో అర్థం కానీ సన్నివేశం కనిపిస్తుంది.
Maa association Manchu Vishnu comments
ఓప్పుడు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మా బిల్డింగ్ కట్టాలని అంటుంటే మరికొంతమంది బిల్డింగ్ అవసరం లేదని , ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. బిల్డింగ్ నిర్మాణానికి కనీసం 40 కోట్లు అయినా ఖర్చు అవుతుంది. 700 మంది సభ్యులు ఉన్న మా కు 20 మంది ప్యానల్ లో ఉన్నారు. మా మీటింగ్ జరిగితే అందరూ హాజరు అయ్యే పరిస్థితి ఉండదు. అధ్యక్షుడు, అతడి టీంకి రోజు ఆఫీస్ కి వచ్చే పని ఉండదు. కేవలం ఈసీ మీటింగ్ సమావేశాల్లో తప్ప మా బిల్డింగ్ వలన ఉపయోగాలు ఏంటి అన్న వాదన వినిపిస్తోంది.
20 మంది కోసం 40 కోట్ల రూపాయలతో బిల్డింగ్ అవసరమా, ఆ డబ్బులు పేదవారి కోసం ఖర్చు చేస్తే బాగుంటుంది కదా అని మెజారిటీ వర్గం భావిస్తున్నారట. అలాగే ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ ప్లేస్ లో కొత్త బిల్డింగ్ నిర్మించే ఆలోచనలో ఉన్నారట. దానికి 40 కోట్లు ఎందుకని అంటున్నారట. ఈ క్రమంలోనే సొంత బిల్డింగ్ కి సంబంధించిన నిర్ణయం అధ్యక్షులు తీసుకోలేకపోతున్నారట. అయితే మాకీ సొంత బిల్లింగ్ కల ఎప్పటికీ నెరవేరేటట్లు లేదు. ఎప్పటినుంచో సొంత బిల్డింగ్ కట్టుకోవాలని పెద్దలు భావిస్తున్నారు. రాఘవేంద్రరావు, చిరంజీవి, మురళీమోహన్ లాంటివాళ్ళు ఎప్పటినుంచో అంటున్నారు. కానీ తాజా కమిటీ ఇప్పుడు ఆ ఆలోచన పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తుంది. మరీ మా అసోసియేషన్ సొంత బిల్డింగ్ నిర్మించుకుంటుందో లేదో చూడాలి.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.