Prabhas : మాంఛి పిటపిటలాడే పిల్ల దొరికిందిగా.. ఇక ప్రభాస్ రాత్రీ పగలూ నాన్ స్టాప్ గా… !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : మాంఛి పిటపిటలాడే పిల్ల దొరికిందిగా.. ఇక ప్రభాస్ రాత్రీ పగలూ నాన్ స్టాప్ గా… !!

Prabhas : ప్రభాస్ పేరు ఎత్తగానే మనకు గుర్తొచ్చే సినిమా బాహుబలి. అవును.. బాహుబలి సిరీస్ తోనే ప్రభాస్ తన సత్తా చాటాడు. తనేంటో నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా హీరో అయ్యాడు. తొలి పాన్ ఇండియా హీరో అవడమే కాదు.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత ప్రభాస్ కే దక్కుతుంది. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. దానికి కారణం.. బాహుబలి లాంటి ఎక్స్ ట్రీమ్ క్యారెక్టర్ లో ప్రభాస్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :26 November 2022,3:40 pm

Prabhas : ప్రభాస్ పేరు ఎత్తగానే మనకు గుర్తొచ్చే సినిమా బాహుబలి. అవును.. బాహుబలి సిరీస్ తోనే ప్రభాస్ తన సత్తా చాటాడు. తనేంటో నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా హీరో అయ్యాడు. తొలి పాన్ ఇండియా హీరో అవడమే కాదు.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత ప్రభాస్ కే దక్కుతుంది. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. దానికి కారణం.. బాహుబలి లాంటి ఎక్స్ ట్రీమ్ క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూసిన ఆయన అభిమానులు.. అంతకు మించిన క్యారెక్టర్ తో రావాలని కోరుకుంటున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు అంతగా ఆడకున్నా కూడా ప్రభాస్ రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.

ఒక్క సినిమాకు ప్రభాస్ సుమారు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రాజెక్టు కే, సలార్ మూవీలు ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో వచ్చే సినిమా మాత్రం పూర్తిగా కామెడీ మూవీ. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కానీ.. ప్రీ ప్రొడక్షన్స్ ను జరుపుకుంటోంది. రాధేశ్యామ్ సినిమాలో నటించిన భామ గుర్తుంది కదా. ఆ భామకు రాజా డీలక్స్ సినిమాలో చాన్స్ ఇవ్వాలని ప్రభాస్ అనుకున్నాడట. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

prabhas to act with Radhe Shyam beauty for his next movie

prabhas to act with Radhe Shyam beauty for his next movie

రెండో షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మాళవిక మోహన్, ఆశిక రంగనాథ్, మెహ్రీన్ అని అంటున్నారు. అయితే.. మెహ్రీన్ ను పక్కన పెట్టి మూడో హీరోయిన్ గా రాధే శ్యామ్ లో నటించిన రిద్ధి కుమార్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాసే కావాలని ఆ హీరోయిన్ ను తీసుకున్నాడట. రాధే శ్యామ్ లో తారా పాత్రలో రిద్ధి కుమార్ నటించిన విషయం తెలిసిందే. అయితే.. తనకు ఎలాంటి అవకాశాలు లేకపోయినా.. కావాలని ఈ సినిమాలోకి ప్రభాస్ తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటో మాత్రం తెలియదు. కానీ.. ఒక్కసారిగా తనకు పెద్ద సినిమాలో అవకాశం రావడంతో రిద్ధి కుమార్ ఎగిరి గంతేస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది