Krithi Shetty : సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధం అయ్యాయి. ఒక ఛానల్ ని మించి మరొక ఛానల్ ప్రత్యేక ఈవెంట్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి మల్లెమాల ముందు వరుసలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర నటీనటులు జబర్దస్త్ కమెడియన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి బంగార్రాజు హీరోయిన్ కృతి శెట్టి హాజరైనట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి బేబమ్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ప్రోమోలో ప్రతి ఒక్కరు తమ దైన శైలిలో ఆటపాటలతో అద్భుతమైన పంచ్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.యాంకర్ ప్రదీప్ గురించి మనందరికీ తెలిసిందే ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన
ప్రదీప్ కు ఈ వేదికపై కూడా తన పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇప్పటివరకు ప్రదీప్ కి పెళ్లి కాకపోవడంతో తరుచూ ఈయన పెళ్లి గురించి సెటైర్లు వేయడం సర్వసాధారణం. ఇక ఈ ప్రోమోలో భాగంగా హీరోయిన్ కృతి శెట్టితో వేదికపై ఉన్న ప్రదీప్ మేడం వచ్చే సంక్రాంతి కైనా (తన పెళ్లి గురించి) అంటూ అన్నారు కదా.. అన్నీ కుదిరితే ఉగాదికే అంటూ హీరోయిన్ కృతి శెట్టి వైపు కొంటె చూపులు చూస్తూ కృతి శెట్టితో పులిహోర కలపడానికి ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.