samantha fans tensed
Samantha: అందం, అభినయంతో ప్రేక్షకులని అలరించే అందాల ముద్దుగుమ్ములు ఇటీవల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. చేతి నిండా సినిమాలు ఉన్నా, యాడ్స్ రూపంలో రూ. కోట్లలో డబ్బు సంపాదిస్తున్నా కూడా అరుదైన వ్యాధులతో మాటల్లో వర్ణించలేని బాధలు పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార, ఇలియానా, పూనమ్ కౌర్, స్నేహా ఉల్లాల్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే తదితరులు ఉన్నారు. ఇక ఇటీవల సమంత గత కొన్నాళ్లుగా తను ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పడంతో అందరు అవాక్కయ్యారు. ఎంతో యాక్టివ్గా ఉండే సమంతకి ఇలాంటి వ్యాధి రావడమేంటని చాలా బాధలో ఉన్నారు.
సమంత ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేయగా, సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్ కొట్టిపారేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రముఖ హాలీవుడ్ నటి కిర్ స్ట్రీ అల్లీ(71) కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ క్యాన్సర్ పై అలుపెరగని పోరాటం చేసి తాజాగా చివరిశ్వాస విడిచింది.
samantha fans tensed
ఆమె కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు.కిర్ స్ట్రీ అల్లీ హాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించారు. ”డ్రాప్ డెడ్ గార్జియస్”.. ”వెరోనికాస్ క్లోసెట్”.. ”ఇట్ టేక్స్ టూ” వంటి సినిమాల్లో ఉత్తమ నటనను కిర్ స్ట్రీ అల్లీ కనబర్చి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడంతో పాటు ఆస్తులని బాగానే కూడబెట్టింది. కాని ఆమెకు వచ్చిన క్యాన్సర్ చివరకు ప్రాణం తీసింది. ఇప్పుడు సమంత వ్యాధి థర్డ్ స్టేజ్లో ఉండగా, సమంత పరిస్థితి ఏంటని అందరు ఆందోళన చెందుతున్నారు. సమంత వ్యాధికి నివారణ లేకపోవడంతో అభిమానులు చాలా ఆందోళనలో ఉ న్నారు.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.