Categories: HealthNews

Water Side Effects : నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? ఇది కూడా ప్రమాదమెనట… జాగ్రత్త…!

Advertisement
Advertisement

Water Side Effects  : మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే మన శరీరానికి సరిపడా నీటిని అందిస్తూ ఉండాలి. శరీరానికి సరియైన నీటిని అందిస్తే నే శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అయితే ఈ నీటిని కూడా అధికంగా తాగితే విషం గా మారుతాయట. ఎందుకంటే నీటిని అధికంగా తాగడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు చెప్తున్నారు.. సరియైన టైంలో సరైన మోతాదులో నీళ్లు తాగడం వలన దాన్ని పూర్తి ఉపయోగాలు పొందవచ్చు.. అధికంగా నీరు తాగడం వలన కలిగే ప్రమాదాన్ని వాటర్ ఫాయిజనింగ్ అని పిలుస్తారు. అంటే మీరే విషయంగా మారి శరీరాన్ని అనారోగ్య పాలు చేస్తుంది. దీనివల్ల వాటర్ ట్యాగ్ సిటీ అని అనారోగ్య సమస్య వస్తుందని నిపుణులు తెలిపారు. అధికంగా నీటిని తీసుకోవడం వలన మూత్రపిండాలపై ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీలు అధికంగా పనిచేసే బలహీనపడతాయి.

Advertisement

ఎక్కువ నీరు శరీరంలో సూర్యం ఎలక్ట్రోలైట్ లెవెల్స్ ఎఫెక్ట్ చేస్తాయు..అవి సమతుల్యతను కోల్పోతే అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉంటాయి.చాలామంది భోజనం తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ అన్నం తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగలని నిపుణులు చెప్తున్నారు. తిన్న తర్వాత ఎక్కువ నీటిని తాగడం వలన జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని మూత్రంలో అవసరమైన పోషకాలు విసర్జింపబడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు… కొంతమందికి వ్యాయామం చేసిన తర్వాత దాహం వేయడం సహజమే. కానీ దానికోసం నీళ్లు అధికంగా తాగడం అవసరం. వ్యాయామం చేసే సమయంలో మనకు ఎక్కువ చెమట పట్టడం వల్ల దాహం వేస్తూ ఉంటుంది.

Advertisement

కావున ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున నీటిని మితంగా తాగితేనే మంచిది. అయితే మన మూత్రం కలర్ బట్టి మనం తాగే నీటి పరిమాణం సరి అయిందా లేదా కాదా అని తెలుసుకోవచ్చు.. మూత్రం రంగు పూర్తిగా తెల్లగా ఉంటే మనం అవసరానికి మించి నీళ్లు తాగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మనం తగినంత నీరు తాగుతున్నామని అర్థం చేసుకోవాలి. ఇంకోవైపు మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందని తెలుసుకోవాలి. సాధారణంగా రోజుకి మూడు లీటర్ల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అది కూడా క్రమమైన సమయంలో నీళ్లు తాగడం చాలా మంచిది…

Advertisement

Recent Posts

Diwali : దీపావళి రోజు శనీశ్వరుని పూజిస్తే అన్ని దరిద్రాలు పోయి కోటీశ్వరులవడం ఖాయం…!

Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ…

33 mins ago

Teeth : మీ దంతాలు పసుపు రంగులోకి మారాయా… ఇలా చేస్తే చాలు… తెల్లగా మెరిసిపోతాయ్…!

Teeth  : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన…

2 hours ago

Zodiac Signs : ఈనెల 20న 5 అరుదైన యోగాలు… ఇకపై ఈ రాశుల వారికి కనక వర్షం…!

Zodiac Signs : అట్లతద్ది ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను పెళ్లి కాని వారు మంచి భర్త…

3 hours ago

Konda Surekha : చిక్కుల్లో కొండా సురేఖ‌…భ‌గ్గుమంటున్న ఎమ్మెల్యేలు

Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్…

12 hours ago

Farmers : 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కేంద్రం శుభవార్త

Farmers : మన దేశంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా…

13 hours ago

Ap Govt New Pensions : కొత్త పించ‌న్ల‌కి మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే.. వ‌చ్చే నెల నుండి కొత్త ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌..!

Ap Govt New Pensions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ల‌బ్ధి…

14 hours ago

HYDRA : పబ్లిక్ ఆస్తుల రక్ష‌ణ‌కు హైడ్రా మరిన్ని అధికారాలు..!

HYDRA : GHMC పరిధిలోని పబ్లిక్ ఆస్తులు మరియు విపత్తు నిర్వహణను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైడ్రా (హైదరాబాద్…

15 hours ago

Vijayasai Reddy : జ‌గ‌న్ స‌రికొత్త నిర్ణ‌యం.. విశాఖ విజ‌య‌సాయిరెడ్డికే..!

vijayasai reddy : ఏపీలో వైసీపీ దారుణ‌మైన ఓట‌మి చ‌వి చూశాక జ‌గ‌న్ స‌రికొత్త ఎత్తులు వేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.…

16 hours ago

This website uses cookies.