BJP : ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. బీజేపీ రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. ప్రధాన మంత్రిగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు నరేంద్ర మోదీ. మూడోసారి కూడా ప్రధాని కావాలని ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యాట్రిక్ ప్రధాని కావాలని మోదీ పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏకు కూడా దేశం అనుకూలంగానే ఉంది. దేశ ప్రజలు ఎన్డీఏ వైపే ఉన్నారు. మూడో సారి కూడా దేశంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కుండ బద్ధలు కొడుతున్నాయి సర్వేలు. ఇటీవల వెల్లడైన సర్వేలు చూస్తే అదే విషయం స్పష్టం అవుతోంది.
వచ్చే సంవత్సరం మేలో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అందుకే సర్వే సంస్థలు కూడా ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అని స్పష్టం చేశాయి. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోంది అని సర్వేలు చెబుతున్నాయి. అయినా కూడా ఎందుకో బీజేపీ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.నిజానికి సర్వే సంస్థలు చెప్పినట్టే వచ్చే ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కానీ.. బీజేపీకి మాత్రం సీట్లు తగ్గుతాయట. 2019 ఎన్నికల్లో వచ్చినట్టుగా అన్ని మెజారిటీ సీట్లు రావట. ఎన్డీఏలో భాగస్వామ్యంగా చాలా పార్టీలు ఉన్నాయి.
అన్ని పార్టీలు కలిసినా కూడా మెజారిటీ ఎక్కువ వచ్చే చాన్స్ లేదట. ఎన్డీఏ కూటమికి 320కి మించి సీట్లు రావట. అయినా కూడా బీజేపీకి అంతర్గతంగా టెన్షన్ పట్టుకొని ఎన్డీఏలోకి కొత్త మిత్ర పక్షాలను ఆహ్వానిస్తుంది. ఏ పార్టీ వస్తే ఆ పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంటోంది. గెలవడం పక్కా కానీ.. ఆ గెలుపు మామూలుగా ఉండకూడదు. భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించాలి అనేది బీజేపీ ప్లాన్. చూద్దాం మరి బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.