
ap governor approves four mlcs
ap governor గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ap governor ఆమోదముద్రవేశారు. గవర్నర్ కోటాలో మోషేన్ రాజా , లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్ ఎమ్మెల్సీలుగా ఏపీ ప్రభుత్వం గతవారం పంపింది. ఈ జాబితాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ap governor ఆమోదం తెలిపారు. అయితే ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ తో 40 నిమిషాలు భేటి అయినారు.
ap governor approves four mlcs
ఆ భేటీ ముగిసిన కొద్ది సేపటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ నాలుగురి పేర్లను ఆమోదం తెలిపారు.ఈ నెల 11వ తేదీన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తైంది.టీడీపీకి చెందిన గౌనిగాని శ్రీనివాలు నాయుడు, పి. శమంతకమణి, టీడీ జనార్థన్, బీద రవిచంద్రయాదవ్ల పదవీకాలం ముగిసింది. అందులో ముగ్గురు టీడీపీలోనే ఉండాగా, పి. శమంతకమణి మాత్రం వైసీపీలో చేరింది. వీళ్ల పదవీకాలం ముగియడంతో కొత్త గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను నామినేటేడ్ చేయాల్సి వచ్చింది.
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…
Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…
Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…
Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…
World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…
Redmi K100 Review : సాధారణంగా రెడ్మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…
Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు…
Gold, Silver Rate Today, 12 February 2026 : హైదరాబాద్ పసిడి మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు…
This website uses cookies.