ap governor గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ap governor ఆమోదముద్రవేశారు. గవర్నర్ కోటాలో మోషేన్ రాజా , లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్ ఎమ్మెల్సీలుగా ఏపీ ప్రభుత్వం గతవారం పంపింది. ఈ జాబితాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ap governor ఆమోదం తెలిపారు. అయితే ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ తో 40 నిమిషాలు భేటి అయినారు.
ఆ భేటీ ముగిసిన కొద్ది సేపటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ నాలుగురి పేర్లను ఆమోదం తెలిపారు.ఈ నెల 11వ తేదీన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తైంది.టీడీపీకి చెందిన గౌనిగాని శ్రీనివాలు నాయుడు, పి. శమంతకమణి, టీడీ జనార్థన్, బీద రవిచంద్రయాదవ్ల పదవీకాలం ముగిసింది. అందులో ముగ్గురు టీడీపీలోనే ఉండాగా, పి. శమంతకమణి మాత్రం వైసీపీలో చేరింది. వీళ్ల పదవీకాలం ముగియడంతో కొత్త గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను నామినేటేడ్ చేయాల్సి వచ్చింది.
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
This website uses cookies.