Good News For Farmers In The State Government
Good News : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఆర్థికంగా ఎంతగానో సహాయపడుతున్నారు. దీని ద్వారా చాలామంది రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దృష్టిలో ఉంచుకొని వారికి మేలు చేసే విధంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు రుణం పొందిన రైతులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం ద్వారా చాలామంది రైతులకు మంచి ప్రయోజనం కలగనుంది. హర్యానా ప్రభుత్వం రుణం పొందిన రైతులకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది.
దీంతో పాటు రైతుల అనేక ఖర్చులు కూడా మాఫీ కానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అప్పుల పాలైన రైతుల కోసం హర్యానా వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది. రుణం పొందిన రైతులు లేదా జిల్లా వ్యవసాయ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ సభ్యులకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది.
Good News For Farmers In The State Government
ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర సహకార మంత్రి బళ్లారి లాల్ మాట్లాడుతూ రుణ సభ్యులకు ప్రకటించిన పథకం కింద బకాయి ఉన్న వడ్డీ పై వంద శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రుణం తీసుకున్న రైతు చనిపోతే అతని వారసులు 2022 మార్చి 31 లోపు అసలు మొత్తాన్ని జమ చేస్తే ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు.దీనికోసం అసలు మొత్తాన్ని రుణ ఖాతాల్లో జమ చేస్తే మరణించిన రుణ గ్రహీతల వారసులకు వడ్డీల 100% రాయితీ అందించబడుతుందని ఆయన చెప్పారు. దీంతోపాటు ఇతర ఖర్చులు కూడా మాఫీ కానున్నాయి .బ్యాంకులో చనిపోయిన రుణ గ్రహీతల సంఖ్య 17,863 కాగా వారి మొత్తం బకాయిలు 445.29 కోట్లు అని, ఇందులో అసలు మొత్తం 174.38 కోట్లు, వడ్డీ 20041.45 కోట్లు, అపరాధ వడ్డీ 29.46 కోట్లు ఉన్నాయి.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.