Jr Ntr : నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన నా మనసును తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. మనం మాట్లాడేది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారంణ, ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మనం ఎప్పుడు ప్రజల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నామో.. మహిళలను గౌరవించడం మన సంస్కృతి. ఇది మన రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మరీ ముఖ్యంగా మహిళల గురించి పురుషపదజాలంతో మాట్లాడుతున్నామో.. అది అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు.
నేను ఒక కుటుంబసభ్యుడిగా మాట్లాడుతలేదు. ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, భర్తగా, దేశ పౌరుడిగా మరియు ఒక తెలుగువాడిలా మాట్లాడుతున్నానని తెలిపారు. ఇలాంటి అరాచక సంస్కృతిని ఆపి, ప్రజల సమస్యలపై పోరాడాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే తరాలకు బంగారు బాట వేయాలని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఇది అలా ఉంటే.. ఈ ఘటనపై టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, లు స్పందించారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.