modi hyderabad tour tomorrow this is the schedule
Central Govt : దేశంలో గత మూడు రోజులుగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతుండటం చూసి ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులు మరిన్ని పెరగకుండా ఉండేందుకుగాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా కరోనా కేసులు మరింతగా పెరిగే చాన్సెస్ ఉన్న నేపథ్యంలో వారిపై మరిన్ని ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ ఇకపై వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు హోం క్వారంటైన్ నిబంధనలపై సమాచారం కూడా ఇచ్చింది కేంద్రం.
central govt key decision on international passengers
దేశంలో రోజురోజుకూ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్నాయని వార్తల ద్వారా తెలుస్తోంది. కాగా, చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే కొవిడ్ కేసులు తగ్గించేందుకుగాను నైట్ కర్ఫ్యూలతో పాటు వీకెండ్ లాక్ డౌన్లు విధిస్తున్నాయి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.