woman cooked husband Part
woman cooked బ్రెజిల్లో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. భార్య భర్తల మద్య గొడవ జరగడంతో భర్తను దారుణంగా చంపి అతని మర్మాంగం కోసి వండే ప్రయత్నం చేసింది. భర్త భార్యల మద్య గొడవలు రావడం సహజం కానీ అందులో ఏ ఒక్కరు ఓపిన నశింస్తే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ .
పూర్తి వివరాల్లోకి వెళ్తె బ్రెజిల్లోని సావో గొంకలో నివసిస్తున్న క్రిష్టినా రోడ్రిగ్స్ మచాడో , దయానే అనే భార్య భర్తలు నివసిస్తుండేవారు. జూన్ 07న భార్య భర్తలు ఇద్దురు గొడవ పడ్డారు. ఆ ఇంటి నుండి పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. ఆ మహిళ తన భర్తను దారుణంగా చంపడమే కాకుండా అతని ప్రైవేట్ పార్ట్ (మర్మాంగం ) కోసి కూర వండేసింది. ఆ భర్త ఆర్తనాదాలు ఇరుగూ పొరుగు వారికి కూడా వినిపించాయి. అయితే వారు ఎప్పుడు గొడవ పడుతుంటారు అని అనుకున్నారు.
woman cooked husband Part
అయితే ఈ గొడవ తర్వాత కొన్ని రోజులు భర్త ఆండ్రీ కనిపంచకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు కోసం ఇంటికి వచ్చిన పోలీసు అక్కడ నగ్నంగా ఉన్న ఆండ్రీ రక్తపు మడుగులో ఉన్నాడు. సావో అతని శరీరాన్ని ముక్కలు చేసింది. భర్త మర్మాంగం అతని శరీరం నుంచి వేరు చేసి కిచెన్లో పెనంపై సోయాబిన్ ఆయిల్ వేసి బాగా వేయించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య సుమారు తెల్లవారుజామున 4 గంటలకు జరినట్లు పోలీసుల దర్యప్తులో తెలింది. ఈ ఘటనపై న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ సావోను భర్త ఆండ్రీ చంపే ప్రయత్నం చేస్తుండాగా సావో తనను ఆత్మరక్షణ కోసం ఈ హత్య చేసినట్లు న్యాయవాది తెలిపారు. అయితే హత్య జరిగిన తర్వాత సావో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భర్త శరీరాన్ని ముక్కలు చేసి( మర్మాంగం) వంటగదిలో పెనంపై ఎందుకు వేసిందని పోలీసుల ప్రశ్నకు సమాదానం చెప్పలేదు ఆ న్యాయవాది. భార్య భర్తలు ఎప్పుడు గొడవలు పడేవారని, హత్య జరిగిన రాత్రి స్నాక్బార్కు వెళ్లి వచ్చారని వారి బందువులు తెలిపారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.