Rice : ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఈ చిన్న పని చేస్తే చాలు.. కుబేర్లు అవుతారు…!

Advertisement
Advertisement

Rice : ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే కోటీశ్వరుడు అవ్వడం ఖాయం.. మరి ఆడవారు బియ్యం కడిగేటప్పుడు చేయవలసిన చిన్న పని ఏంటి మరి ఆ పని చేయడం ద్వారా మీరు కోటీశ్వరుడు ఎలా అవుతారు.. ఈ విషయాలను మనం తెలుసుకోబోతున్నాం.. మర్చిపోకండి.. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలంటే ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే.. మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసిపోతారని వేద శాస్త్రాలలో షోషిస్తారు. మరి ఇది చాలా చిన్నది అంటున్నారు. దీనివల్ల అంతా బాగా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయా అని చెప్పి అని మీకు అనుమానం కలగవచ్చు.. కానీ ఇది నిజం కచ్చితంగా మార్పులు మీరు చూస్తారు.

Advertisement

మరి ఈ పరిహారం తెలుసుకోవడానికి అంటే ముందు మనం ఒక చిన్న కథను చూసేద్దాం. ఎవరి పుట్టికైనా స్త్రీలు రోజు అన్నం వండుతూనే ఉంటాం కదా.. అన్నం వండి ముందు కచ్చితంగా మనం బియ్యం కడుగుతాం. అలా కడిగే ముందు వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యం లో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి అర్పించినట్లుగా మీ సమస్య తీరాలని కోరుకోండి. మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దానం చేయడంవకేట్ అయితే మనం అన్నం వండకముందే అంటే బియ్యం మనం వండడానికి తీసినప్పుడు ఒక గుప్పెడు పొడి బియ్యం తీసి ఒక సంచిలో వేయాలి.

Advertisement

If the women do this little job while washing the rice, they will become quite poor

ఇలా ఒక 15 రోజులపాటు చేసి అప్పుడు ఆ బియ్యపు సంచిని ఎవరైనా పేదవారికి కానీ, కాళ్లు లేని వారికి కానీ అనాధలకు కానీ దానంగా ఇవ్వండి. అలా ఇస్తూ మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదని మనసులో సంకల్పం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు భగవంతుని యొక్క అనుగ్రహం దక్కుతుంది. కారణమేంటంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు. ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం దేహం వేరు ,ఆత్మ వేరు మన దేహంలో ఉండే ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎలాంటి రూపము ఉండదు. అనాధలు గ్రుడ్డివారు పేదవారు ఆకలితో అలమటిస్తున్న వారు ఎవరికైనా సరే మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యం తీసి వాటిని ఒక 15 రోజులకు ఒకసారి దానంగా ఇస్తే కనుక వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది. ఆహారం కోసం వారు అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం ద్వారా వారిలో ఉండే పరమాత్మ సంతోషించటం జరుగుతుంది.

మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి యొక్క మనసు మనలో దీవించటం జరుగుతుంది. ఆకలితో ఉన్నటువంటి వారికి ఎలాంటి సహాయం చేసినా కూడా మనకి ఊరికే పోదు.. కచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం అనేది మనకు వచ్చి తీరుతుంది. ఈ విధంగా ఎవరైతే బియ్యాన్ని వండడానికి ముందు ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టి దానం చేస్తారో వారి యొక్క జీవితంలో తిరుగు ఉండదు. వారికి దేనికి లోటు ఉండదు..

Advertisement

Recent Posts

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

3 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

4 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

5 hours ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

6 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

7 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

8 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

9 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

10 hours ago