Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట విడుదల అయ్యి చాలా నెలలు అవుతోంది. అయినా కూడా ఇప్పటి వరకు మహేష్బాబు తదుపరి సినిమా ప్రారంభం కాలేదు. గతంలోనే మహేష్బాబు తదుపరి సినిమా ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అధికారిక ప్రకటన వచ్చే సంవత్సరం దాటిన కూడా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో వచ్చే ఏడాది అయినా సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ప్రారంభించి మెల్లగా షూటింగ్ జరిగినా పర్వాలేదు కానీ అసలు షూటింగ్ ప్రారంభించక పోవడంతో ఏ సమయంలోనైనా సినిమా క్యాన్సిల్ అయింది అంటూ ప్రచారం జరిగే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసం దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికి కూడా సినిమా ప్రారంభించక పోవడంతో అసంతృప్తిగా ఉంది అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ సినిమా ఆలస్యం కు కారణం ఎవరు అంటూ ప్రచారం జరుగుతోంది మహేష్ బాబు డేట్లు ఇవ్వక పోవడం వలన సినిమా ఆలస్యం అవుతుందా.. లేదంటే త్రివిక్రమ్ ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయక పోవడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందా అంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది వారిద్దరిలో ఎవరో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు జక్కన్న సినిమా లో నటించాల్సి ఉంది. కనుక ఈ సినిమా త్వరగా పూర్తి అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.