Health Problems : మనిషి ఆరోగ్యంగా ఉండాలిఅంటే అలాగే శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. అని ఆరోగ్యనిపుణులు తెలుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ నీళ్లే అధికంగా తాగితే ఆరోగ్యం డేంజర్ లో పడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. తాగునీరు శరీరంలోని నీటి సమతుల్యను రక్షిస్తుంది. మలినాలను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది. అయితే ఇతర పదార్థాలు మాదిరిగానే నీటిని అధికంగా తీసుకోవడం కూడా శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నీటిని అవసరమైన దానికంటే ఎక్కువగా తాగడం వల్ల రక్తం పరిమాణం పెరుగుతుందని ఎక్కువ నీటిని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు.
అలాగే గుండె మరింత భారం వేసి కడుపులో మంటను పెంచిందని చెప్తున్నారు. ఎక్కువ నీరు త్రాగడం వలన శరీరంలోని ఎలక్ట్రోలైట్ సామర్థ్యేత దెబ్బ తింటుంది. హైపో నాట్రేమియా ద్వారా శరీరంలోని తలనొప్పి, వికారం, బలహీనత చికాకు కండరాలు తిమ్మిరి మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకరోజులో ఎంత నీటిని తాగాలి… ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు 9 నుండి 13 గ్లాసులు నీటిని తీసుకోవాలి. ఎక్కువ నీటిని త్రాగడం వలన కలిగే నష్టాలు; *కండరాల తిమ్మిరి: ఎక్కువగా నీరు తాగడం వలన రక్తంలో సోడియం ఎలక్ట్రోలైట్లు పల్చబడతాయి .దీని కారణంగా శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గుతుంది. శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటం
వలన కండరాలు తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి. *అతిసారం: శరీరంలో పొటాషియం లెవెల్స్ తగ్గుతుంది. దీని వలన చాలాసేపు విరోచనాలు, చమటలు పట్టడం అలాగే తరచుగా జీర్ణం ప్రభావితం చేస్తుంది. *హైపో నాట్రేమియా: ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గుతుంది. గుండె కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. *తరచుగా మూత్ర విసర్జన: ఎక్కువ నీరు తాగడం వలన ఎక్కువ మూత్రం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ నీళ్లు తాగినప్పుడు కిడ్నీ నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. కావున తరచుగా మూత్రవిసర్జన చేయడం వలన కిడ్నీలు మరింత ఒత్తిడికి గురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి..
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.