High Bp : మందులు వాడి విసిగిపోయి సడన్ గా మానేశారా… ఎలాంటి డేంజర్ లో పడతారో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High Bp : మందులు వాడి విసిగిపోయి సడన్ గా మానేశారా… ఎలాంటి డేంజర్ లో పడతారో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  High Bp : మందులు వాడి విసిగిపోయి సడన్ గా మానేశారా... ఎలాంటి డేంజర్ లో పడతారో తెలుసా...?

High Bp : నేటి జీవన శైలిలో మారుతున్న కాలానికి, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. రక్తపోటు, ఫిర్యాదుల గురించి ప్రజల్లో సర్వసాధారణంగా మారుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో, వైద్యులు నిరంతరం మందులు తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. కాని చాలామంది వైద్యుని సంప్రదించకుండానే మందులు తీసుకోవడం చెప్పకుండానే మానేయటం ఇవన్నీ చేస్తున్నారు. చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. దీని గురించి తెలుసుకుందాం. అప్పుడు పెరిగిన కొద్దీ వృద్ధాప్యంలో అధిక రక్తపోటు సమస్య వచ్చేది. కానీ నేటి సమాజంలో యువకులు కూడా ఇంకా మధ్య వయసులో ఉన్న వారు కూడా ఈ రక్తపోటు సమస్యకు గురవుతున్నారు. నియంత్రించడానికి వైద్యులు నిరంతరం మందులు తీసుకోవాల్సిన సిఫారెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ మందులు నిరంతరం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కానీ,చాలాసార్లు రోగులు వైద్యుని సంప్రదించకుండా అందరూ తీసుకుంటూ ఒకేసారి మానేస్తారు. అనేక సమస్యలకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో గుండె,మెదడు, మూతపిండాలు, కళ్ళు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది. దీని గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారు. ఈ వివరాలను,ఈ కథనంలో తెలుసుకోండి..
ఇక రక్త పోటు కారణంగా రక్తనాళాలను ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అధిక రక్త పోటుకు ముందు తీసుకోవడం ఆపివేస్తే అది గుండె,మెదడు మూత్రపిండాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. అంతరం అధిక రక్తపోటు కారణంగా అవి దెబ్బతింటాయి. జీవితాంతం సమస్యలకు కారణం కావచ్చు. ఒకేసారి మందులు ఆపివేసిన తరువాత,రోగికి తలనొప్పి, తల తిరగడం,భయము,జాతి నొప్పి, వేగవంతమైన హృదయ స్పందన, కాళ్లల్లో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఇంటి పరిస్థితుల్లో మరింత దిగజారి పోయే అవకాశం కూడా ఉంటుంది. రోగిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తుంది.

High Bp మందులు వాడి విసిగిపోయి సడన్ గా మానేశారా ఎలాంటి డేంజర్ లో పడతారో తెలుసా

High Bp : మందులు వాడి విసిగిపోయి సడన్ గా మానేశారా… ఎలాంటి డేంజర్ లో పడతారో తెలుసా…?

High Bp మెదడు రక్తశ్రావం లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం

ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్ లోని మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి మాట్లాడుతూ… అధిక రక్తపోటు మందులు ఆపడం,ద్వారా మెదడుతున్నావా లేదా పక్షవాతం ఇచ్చే ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతున్న అని చెబుతున్నారు. కొన్నిసార్లు రోగి అకస్మాత్తుగా మూర్చ పోవడం, శరీరంలోని ఏదో ఒక భాగంలో బలహీనత లేదా మాట్లాడడంలో ఇబ్బంది గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. రక్తపోటు మందులను అకస్మాత్తుగా ఆపితే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.తద్వారా, గుండెపోటు ప్రమాదాలు పెరగవచ్చు. ఇంకా,కిడ్నీ వైఫల్యం కూడా సంభవించవచ్చు. అకస్మాత్తుగా మందులు వాడితే రక్త పోటును నియంత్రించడం కష్టమైపోతుంది.మందుల ప్రభావం కూడా తగ్గుతుంది.

ప్రజలు మందులను ఎందుకు మానేస్తారు : చాలాసార్లు రోగులకు తమ రక్తపోటును ఇప్పుడు సాధారణమైనదిగా భావిస్తారని, కాబట్టి, వారికి మందులు అవసరం లేదని, సొంతంగా నిర్ణయం తీసుకుంటారని డాక్టర్ సుభాష్ వివరించారు. కొంతమంది మందుల దుష్ప్రభావాలకు భయపడి మందులు తీసుకోవడం మానేస్తారు. కొంతమంది మతిమరుపు లేదా నిర్లక్ష్యం కారణంగా అధిక బిపి వలన మందులు తీసుకోవడం మానేస్తారు. కొన్ని సందర్భాలలో, ప్రజలు ఇతర పద్ధతులపై ఆధారపడడం ద్వారా మందులు తీసుకోవడం మానేస్తారు. చాలాసార్లు ప్రజలు సోషల్ మీడియా లేదా వారి పరిచయస్తుల నుండి సమాచారం సేకరించడం ద్వారా మందులను ఆపాలని లేదా మోతాదుల్లో తగ్గించాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటారు.

వైద్యులను సంప్రదించండి : రక్తపోటు ఉన్న రోగులకు ఎప్పుడు స్వయంగా మందులు తీసుకోవడం ఆపకూడదు. మందులు ఆపాలని నిర్ణయం ఎల్లప్పుడూ వైద్యుని సలహా మేరకే పాటిస్తుండాలి. మందుల దుష్ప్రభావాలు గురించి వైద్యులతో మాట్లాడండి. ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను కలిగి ఉంటే ఆ మందులు తీసుకోవడం ఆపండి. వైద్యుల సలహా మేరకే తగిన మోతాదుల్లో వాడి తగ్గించండి. బరువు తగ్గడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగ చేయాలి. ఆహారపు అలవాట్లు నియంత్రించాలి. మందులను ఆపవచు, లేదా తగ్గించవచ్చు. ఈ పనులు కూడా వైద్యుని పర్యవేక్షణలో చేయాలి. కావున,సైలెంట్ కిల్లర్ హైపర్ టెన్షన్ గురించి బాధపడుతుంటే, వెంటనే వైద్య నిపుణులు సంప్రదించి, వారి సలహా మేరకు మందులోనే వాడండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది