Niloufer Hospital : గుడ్ న్యూస్… సూది లేకుండానే రక్త పరీక్షలు… ఏఐతో టెస్టులు… ఒక్క నిమిషంలో రిపోర్ట్స్… మన దగ్గరే తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Niloufer Hospital : గుడ్ న్యూస్… సూది లేకుండానే రక్త పరీక్షలు… ఏఐతో టెస్టులు… ఒక్క నిమిషంలో రిపోర్ట్స్… మన దగ్గరే తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :10 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Niloufer Hospital : గుడ్ న్యూస్... సూది లేకుండానే రక్త పరీక్షలు... ఏఐతో టెస్టులు... ఒక్క నిమిషంలో రిపోర్ట్స్... మన దగ్గరే తెలుసా...?

Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తుంటారు. ప్రతిసారి టెస్ట్ చేయాలంటే బ్లడ్ ని తీయాల్సిందే. ప్రజలకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. అదేనండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఒకే ఒక్క నిమిషంలోనే రిపోర్టులని మన చేతికి ఇస్తున్నారు. ఇది ఏ ఐ బెస్ట్ డయాగ్నొస్టిక్ టూల్ ను నీలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు.

Niloufer Hospital గుడ్ న్యూస్ సూది లేకుండానే రక్త పరీక్షలు ఏఐతో టెస్టులు ఒక్క నిమిషంలో రిపోర్ట్స్ మన దగ్గరే తెలుసా

Niloufer Hospital : గుడ్ న్యూస్… సూది లేకుండానే రక్త పరీక్షలు… ఏఐతో టెస్టులు… ఒక్క నిమిషంలో రిపోర్ట్స్… మన దగ్గరే తెలుసా…?

వైద్యశాస్త్రాలు రోజురోజుకీ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. కంప్యూటర్స్ నుంచి మొబైల్ ఫోన్స్ CT, MRI మిషన్ల వరకు సాంకేతిక అభివృద్ధి ఆధునిక అల్ట్రా సౌండ్, ల్యాబ్ పరీక్షలు చేయడంలో అద్భుతమైన కొత్త మార్గాలు శాస్త్రీయ ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. క్రమంలోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్షల నమూనాలను ఒక్క నిమిషంలోనే రిపోర్టు ఇచ్చి ఏఐ బెస్ట్ డయాగ్నిస్టుగా టూల్ నిలోఫర్లో హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చారు. ఈ నీలోఫర్ హాస్పిటల్ సుశేన హెల్త్ ఫౌండేషన్ తో కలిసి క్విక్ వైటల్స్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

Niloufer Hospital భారతదేశంలో సూది లేకుండా రక్త పరీక్షలు ఎలా

మన భారత దేశంలో సూదిలేకోకుండా రక్త పరీక్షల నమూనాలను ఒక్క నిమిషంలో తెలియజేస్తున్నారు. ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్లో ఫేస్ స్కానింగ్ ద్వారా 20 నుండి 30 సెకండ్ లోనే టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్ష విధానాన్ని మొదట నీలోఫర్లోని హాస్పిటల్ లోకి అందుబాటులో వచ్చాయి. మీ హాస్పటల్లో తెచ్చి నెక్స్ట్ మహారాష్ట్రల్లో ప్రవేశపెడుతున్ననని సమస్త నిర్వాహకులు తెలిపారు. ఈ ఆసుపత్రిలో పిల్లలకు, గర్భిణీలకు ఇలాంటి టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నీలోఫర్ వైద్యులు తెలిపారు. ఈ టెస్టులు పిల్లలకు,గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భారతదేశంలో పరివర్తనాత్మక కార్యక్రమంలో అందుబాటులోకి వచ్చింది. అమ్మత్ స్వస్థ భారత్తో ఆరోగ్య పర్యవేక్షణ ఇక సెల్ఫీ తీసుకున్నంత సులభం. మొబైల్ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వేగవంతమైన రీతిలో అందిస్తుంది. దీంతో రక్తపోటు, హార్డ్ రేటు, a1 c వంటివి తెలుసుకోవచ్చు. పరీక్షలు 20 నుంచి 60 సెకండ్ లోనే పూర్తవుతాయి. త్వరలోనే ఈ సేవలు దేశంలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు నిర్వాహకులు.దీని గురించి త్వరలోనే తెలియజేస్తారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది