జిల్లాలోని టమాటా రైతాంగానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పత్తికొండ పట్టణ వ్యవసాయ మార్కెట్లోని టమాటా మార్కెట్ను బుధవారం ఏపీ రాష్ట్రరైతు సంఘం నాయకులు రామచంద్రయ్య ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టమాటా రైతులను రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ టమాటా పంటకు రాష్ట్రసర్కారు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. టమాటా రైతన్నల పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారిందని తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్యర్యంలో రైతుల వద్ద నుంచి పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నాణ్యమైన టమాటా పంటకు గిట్టుబాటు కల్పించాలని, మార్కెట్లో రైతులకు సరియైన ధర లభించడం లేదని వివరించారు. ఈ క్రమంలోనే నాయకులు రాష్ట్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, పత్తికొండ మండల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.