Categories: HealthNewsTrending

Fruits : పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా? అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్టే?

Advertisement
Published by
Advertisement

Fruits : వేసవి కాలంలో ఎక్కువగా పండ్లను తింటుంటారు. దానికి కారణం.. తీవ్ర వేడిని తట్టుకోవడం కోసం.. డీహైడ్రేషన్ ను తట్టుకోవడం కోసం అలా చేస్తాం. అవి శరీరానికి కావాల్సిన ఫైబర్ ను, విటమిన్లను అందించడమే కాకుండా.. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అయితే.. చాలామంది పండ్లు తినగానే.. నీళ్లు తాగుతారు. కొందరు పండ్లు తినేముందు ఫుల్లుగా నీళ్లు తాగుతారు. అసలు.. పండ్లు తిన్నాక నీళ్లు తాగాలా? వద్దా? నీళ్లు ఎప్పుడు తాగాలి? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.మనం పైన చెప్పుకున్నట్టు.. పండ్లలో హైడ్రేటింగ్ శక్తి విపరీతంగా ఉంటుంది. మీకు చాలా దాహం వేసినప్పుడు పండ్లు తిన్నా కూడా దాహం తీరుతుంది. మళ్లీ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు పుచ్చకాయను తిన్నారనుకోండి. మీకు అస్సలు దాహమే వేయదు ఇక.

Advertisement

can we drink water after eating fruits

పండ్లు తిన్నాక దాహం తీరాక కూడా మళ్లీ నీళ్లు తాగితే శరీరంలో లేనిపోని సమస్యలు వస్తాయట. కోరి సమస్యలను తెచ్చుకున్నట్టేనట. ఒకవేళ పండ్లు తిన్నాక కూడా విపరీతంగా దాహం వేస్తే.. కనీసం 30 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దాహం తీర్చుకోవాలి. దాహం వేయకపోతే.. కనీసం ఓ గంట సేపు ఆగి నీళ్లు తాగాలట.

Advertisement

Fruits : ఎందుకు పండ్లు తినగానే నీళ్లు తాగకూడదు?

పండ్లు తినగానే నీళ్లు ఎందుకు తాగకూడదు అంటే.. పండ్లు తినగానే అవి డైరెక్ట్ గా జీర్ణాశయంలోకి వెళ్తాయి. అక్కడ జీర్ణ ప్రక్రియ కోసం.. తిన్న పండ్లను అరిగించడం కోసం జీర్ణ వ్యవస్థ కొన్ని ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఆ ఆమ్లాలు.. వెంటనే తిన్న పండ్లను జీర్ణం చేస్తాయి. ఒకవేళ మీరు పండ్లు తినగానే.. నీళ్లు తాగితే.. ఆ నీళ్లు.. విడుదలైన జీర్ణ ఎంజైమ్ లను పలుచన చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. తిన్న పండ్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దాన్ని జీర్ణం చేయడానికి.. జీర్ణ వ్యవస్థ ఎక్కువ సేపు కష్టపడాల్సి వస్తుంది. దాని వల్ల.. గ్యాస్ రావడం, కడుపులో మంట రావడం.. ఇతర సమస్యలు వస్తాయి.

can we drink water after eating fruits

Fruits : అతిసారం వచ్చే ప్రమాదం

పండ్లు తినగానే నీటిని తాగితే.. అతిసారం వస్తుందట. పండ్లలో ఎక్కువ నీరు ఉండటం, నీరు తాగగానే మరోసారి శరీరంలో నీటి కంటెంట్ ఎక్కువవుతుంది. దాని వల్ల.. పేగుల కదలికలు సులభతరం అయి.. అతిసారానికి దారి తీస్తుంది. అలాగే.. శరీరంలోని పీహెచ్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. పీహెచ్ స్థాయి ఆమ్లతను సూచిస్తుంది. పండ్లు తినగానే నీరు తాగితే.. పీహెచ్ స్థాయిలు కూడా పలుచన అవుతాయి. దాని వల్ల కూడా జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వస్తుంది. అందుకే.. పండ్లు తినగానే అస్సలు నీళ్లు తాగకూడదు.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Coconut Water : ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? .. ఎంత తాగాలి? .. ఎప్పుడు తాగాలి? !

Coconut Water : వేసవి వచ్చిందంటే చాలు … భానుడి భగభగలకు శరీరం వెంటనే అలసటకు గురవుతుంది. అధిక చెమటలు,…

38 minutes ago

Holi : హోలీ తర్వాత ఈ నాలుగు రాశులవారికి అనుకోని ఆపదలు .. ఈ విషయంలో జాగ్రత్త అవసరం.. !

Holi : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ఒక సహజ ప్రక్రియ. ప్రతి నెలలో ఒకసారి లేదా కొన్ని గ్రహాలు…

2 hours ago

Dhurandhar telugu : సిగ్గుందా, ఆ సినిమా నుంచి ధురంధర్ ఫుల్ కాపీ !

Dhurandhar Telugu  : టాలీవుడ్‌లో  Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…

10 hours ago

AP Politics : కూటమి చేతికి బ్రహ్మాస్త్రం.. పవన్, చంద్రబాబు రెచ్చిపోతారు

AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను…

11 hours ago

Boduppal Circle : వేగవంతంగా బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల మరమ్మతులు .. డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు కృతజ్ఞతలు

Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…

11 hours ago

Tirumala Tirupati : తిరుమల వెళ్ళే వాళ్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్..!

Tirumala Tirupati Laddu  : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…

12 hours ago

CM Chandrababu : “బూతులు.. హత్యలు.. అబద్ధాలు”: వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…

12 hours ago

Allu Sneha Reddy : మరిది పెళ్లి పార్టీ లో మెరిసిపోతున్న అల్లు స్నేహ రెడ్డి.. వైర‌ల్ ఫోటోస్‌..!

Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…

13 hours ago

Modi : ‘అమ్మ’ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ..!

Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…

14 hours ago

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…

15 hours ago

Hyderabad : హైదరాబాద్‌లో పట్టు సాధించేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్

Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…

16 hours ago