Lata Mangeshkar : భారత గాన కోకిలగా భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ రోజు (ఆదివారం’ ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న లతా..
ముంబైలోని బ్రీచ్ క్యాడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా లెజెండరీ సింగర్ లతా మంగేషర్కర్ ఈ ఏడాది జనవరి 11న ఆస్పత్రిలో చేరింది. అలా ఆస్పత్రిలో చేరిన అనంతరం జనవరి నెలఖారున కరోనా నుంచి కోలుకుంది. కాగా, తర్వాత లతా మంగేష్కర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.
దాంతో ఐసీయూలో వెంటిలేటర్పై లతా మంగేష్కర్ కు వైద్యులు చికిత్సను అందించారు. కాగా, తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్ ఇక లేరనే విషయం తెలుసుకుని ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
This website uses cookies.