Nirmala Sitharaman : జ‌మిలి ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి.. 2034 త‌ర్వాతే అంటూ క్లారిటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nirmala Sitharaman : జ‌మిలి ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి.. 2034 త‌ర్వాతే అంటూ క్లారిటీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Nirmala Sitharaman : జ‌మిలి ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి.. 2034 త‌ర్వాతే అంటూ క్లారిటీ

Nirmala Sitharaman : గ‌త కొద్ది రోజులుగా జ‌మిలి ఎన్నిక‌ల‌కి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. దేశంలో వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్ పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర త‌ల‌పిస్తుంది. జ‌మిలి ఎన్నిక‌ల‌పై పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నడుస్తోంది. ఎప్పుడైనా ఎన్నిక‌లు రావొచ్చ‌ని.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు ప్ర‌క‌టిస్తూ ఉన్నాయి.

Nirmala Sitharaman జ‌మిలి ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి 2034 త‌ర్వాతే అంటూ క్లారిటీ

Nirmala Sitharaman : జ‌మిలి ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి.. 2034 త‌ర్వాతే అంటూ క్లారిటీ

Nirmala Sitharaman : ఇది క్లారిటీ..

ఏపీలో అయితే.. 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైన వైసీపీ అదినేత జ‌గ‌న్‌.. త‌న పార్టీ నాయ‌కుల‌తో ఎప్పుడు భేటీ అయినా.. ఇంకే ముంది.. ఎన్నిక‌ల‌కు ఆట్టే స‌మ‌యం లేద‌ని.. మ‌న‌దే గెలుపు ప‌క్కా అని చెబుతున్నారు. దీంతో నాయ‌కులు కొంత ఊర‌ట చెందుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఈ మొత్తం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2034 తర్వాతే జమిలి ఎన్నికలు ఉంటాయని, ప్రస్తుతం వాటికి పునాది మాత్రమే పడిందని నిర్మలా సీతారామన్ అన్నారు. జమిలి ఎన్నికలపై ఎన్నోసార్లు చర్చలు జరిగాయని గుర్తు చేశారు. జమిలిని గుడ్డిగా వ్యతిరేకించేవారు, దాని ప్రయోజనాలు తెలుసుకొని మద్దతిస్తే దేశానికి మేలు జరుగుతుందని నిర్మలా అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది